ఏపీ బీఆర్ఎస్‌లో చేరికలు

-వైసీపీ, టీడీపీ, బీజేపీకి చెందిన నేతలు పలువురు చేరికలు
-ఏపీ బీఆర్ఎస్ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ సారధ్యంలో చేరికలు
-రానున్న రోజుల్లో వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయే
-తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై… ఏపీలో కూడా అభివృద్ధి జరగాలంటే… తోట చంద్రశేఖర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి

ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్‌ని ఏపీకి చెందిన పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ బీఆర్ఎస్‌లో చేరికలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ఏపీకి చెందిన బీజేపీ, వైసీపీ, టీడీపీ నేతలు డాక్టర్ తోట చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో చేరారు.

తోట సుబ్బారావు, జె.వి. నాయుడు సారధ్యంలో టిడీపీకి చెందిన శ్రీకాంత్ బాబు, శ్రీనివాస రావు, B. ఆనంద్ బాబు, శ్రీనివాసులు, నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపి నాయకుడు V. ప్రసాద్ , K. సురేష్, వైసీపీకి చెందిన రవీంద్రబాబు, రూపేష్ కుమార్, నాయబ్, శ్రినివాస్ రావు, శంకర్, శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ రెడ్డి, డి.శ్రీనివాస రెడ్డి, దాస్, కిరణ్, మహేందర్ యాదవ్, రాజా, అరుణ్ కుమార్, మల్లేష్, గుప్తా పలువురు చేరారు. రానున్న రోజుల్లో వైసీపీ, టీడీపీ, Bjp పార్టీలకు ప్రత్యాన్మయ పార్టీ BRS పార్టీయే అని కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది కార్యకమాలకు ఆకర్షితులై.. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అభివృద్ధి జరగాలంటే తోట చంద్ర శేకర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరారు.

Leave a Reply