Suryaa.co.in

Telangana

కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’లో మరో మైలు రాయి

– టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ట్వీట్‌

కాశేశ్వరం అక్రమాలపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మరోసారి ట్వీట్‌ సంధించారు. రేవంత్‌ ట్వీట్‌ ఇదీ..

నిన్న మేడిగడ్డ .. నేడు అన్నారం..
అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు..
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు..

ప్రాజెక్టు అంటే నీ ఫామ్ హౌజ్ కు ప్రహరీ గోడనుకున్నావో..
నీ మనవళ్ళు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో..
రూ.లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగుకోట్ల జనం నోట్లో మట్టిగొట్టావు..

వందేళ్లకు పైగా ఉండాల్సిన నిర్మాణాలు, ఇలా కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణం..
మందేసి నువ్వు గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు..
రూ. లక్ష కోట్ల అవినీతి.

LEAVE A RESPONSE