Suryaa.co.in

**

క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

– వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం – రోగులకు గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా చికిత్స – మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం : సమాజాన్ని పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శనివారం సాయంత్రం వివిధ గ్రామాల…

బీజేపీపై విషం కక్కడమే

– పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కాలేదు – నియమ నిబంధనలు రూపొందించనే లేదు – ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన తీసుకువచ్చేందుకు కుట్రలు – కాంగ్రెస్ సరికొత్త కుట్ర – మోదీ కి దేశహితమే సర్వప్రథమం – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి…

దక్షిణాది రాష్ట్రాలకు వివక్ష కొత్త కాదు

– దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయి – దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం మనమందరం భారతీయులం – నష్టం పై మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదు – చెన్నైలో జరుగుతున్న డీలిమిటేషన్ సదస్సులో ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెన్నై: కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. మెజారిటీ…

ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలి నేటికి నెలరోజులు

– మంత్రులు చెప్పిన డెడ్ లైన్లు, క్యాలెండర్లో డేట్లు మారినయి – సహాయక చర్యలో చెప్పుకోదగ్గ పురోగతి లేనే లేదు. -మాజీ మంత్రి హరీశ్ రావు ఎస్ఎల్బిసి సొరంగం విషాద ఘటనలో చిక్కుకున్నవారు ఏమయ్యారో ఇప్పటికీ తెలియని పరిస్థితి.ఒకరి మృతదేహం వెలికి తీయడం తప్ప, మిగతా ఏడుగురి జాడ కనుగొనడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయం….

నన్ను వోడగొట్టి ఇంట్ల కూర్చోబెట్టిండ్రు కదా?

– నేను ఎక్కడికి రావాలె? – కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఎట్లా అయితది ? – మనం ఇచ్చిన కరెంటు ఎటు పోయింది ? – మనం ఇచ్చిన మిషన్ భగీరథ తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? – తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ – ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు…

ఐఏఎస్ సుబ్రమణ్యానికి కేంద్రంలో కీలక పోస్టింగ్

– న్యూ రెన్యువబుల్ ఎనర్జీ శాఖ జాయింట్ సెక్రటరీగా ఉత్తర్వులు అమరావతి: ఐఏఎస్ సుబ్రమణ్యానికి కేంద్రంలో కీలక పోస్టింగ్ వరించింది. న్యూ రెన్యువబుల్ ఎనర్జీ శాఖకు జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అస్పాం కేడర్ కి చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్‌గా సుబ్రమణ్యం జవ్వాది ..గతంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ కమిషనర్‌గా,…

భాజపా పునర్విభన రాజకీయం!

భాజపా రాజకీయ క్రీడలో..పునర్విభజన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు విలువ ఉండదు.. నిధులు రావు (పిపిఎన్) 2021 లో జనగణన చేయాలి. కరోనా కారణం అని చెప్పారు. మనం కూడా నమ్మేశాం. కరోనా పోయి కూడా ఐదేళ్ళు పూర్తి అయిననూ జనగణన వైపు ఆలోచన కూడా లేదు. అసలు కారణం వేరు- 2001 లో వాజ్‌పాయ్ హయాం…

సీట్లు పెంచొద్దు!

– ఉన్న సీట్ల‌తోనే పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలి – బీహార్ రూపాయి చెల్లిస్తే రూ. 6.06 పైసలు, మధ్య ప్రదేశ్ రూ. 1.73 పైసలు వెనక్కు పొందుతున్నాయి – క‌ర్ణాట‌క‌కు కేవ‌లం 14 పైస‌లు, తెలంగాణ‌కు 41 పైస‌లు, కేర‌ళ‌కు 62 పైస‌లు మాత్ర‌మే వెన‌క్కి వ‌స్తున్నాయి – జ‌నాభా దామాషా ప్రాతిప‌దిక పున‌ర్విభ‌జ‌ను ద‌క్షిణాది…

దక్షిణాది ఉద్యమం.. కాకూడదు విభజన వాదం

(వాసు) లోకసభ సీట్ల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని… దీన్ని అడ్డుకోవడానికి సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు మేరకు చెన్నైలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేవారు ఎవరు అన్న విషయం పక్కన పెడితే హక్కుల కోసం పోరాటం అనేది ప్రజాస్వామ్య హక్కు. అయితే అది విభజన వాదానికి దారి…

సూది లేకుండానే.. షుగర్ పరీక్ష!

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలవడానికి ప్రస్తుతం సూదిని వాడాల్సి వస్తోంది. అయితే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. చర్మానికి కోతపెట్టాల్సిన అవసరం లేకుండా కాంతి సాయంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలిచే మార్గాన్ని వారు కొను గొన్నారు. ఫొటోఅకౌస్టిక్ పరిజ్ఞానాన్ని IISC శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు. కణజాలంలో గ్లూకోజ్…