**

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉద్యోగులంతా వినియోగించుకోవాలి

– పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో అధికారుల మధ్య ఉన్న సందిగ్ధతను తొలగించిన ఎన్నికల కమిషన్ ఉద్యోగులు ఓటు ఎక్కడ ఓటు ఉన్నా సరే, వారు పనిచేస్తున్న ప్రాంతంలో సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసే ఫేసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేసేలా సౌకర్యం. ఉద్యోగులు ఓటు హక్కును కోల్పోకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్సు వినియోగంపై 20వ తేదీన స్పష్టమైన మార్గదర్శకాలు…

Read More

నిఘా దళపతి విశ్వజిత్

-బెజవాడ సీపీగా పీహెచ్‌డి రామకృష్ణ – ఈసీ నిర్ణయం విజయవాడ: ఇంటలిజన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీసు కమిషనర్‌గా పిహెచ్‌డి రామకృష్ణ నియమితులయ్యారు. ఇంటలిజన్స్ చీఫ్‌గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసుకమిషనర్‌గా ఉన్న కాంతిరాణా తాతాలను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి స్థానంలో ఇంటలిజన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, బెజవాడ సీపీగా రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దానికంటే ముందు.. ఇంటలిజన్స్ చీఫ్ పోస్టు కోసం…

Read More

జగన్ ‘పుష్ప’విలాసం

– ఎన్డీయేకు 240 సీట్లు దాటకూడదని ప్రార్ధించాలన్న జగన్ -అప్పుడు వైసీపీ మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమట – విశాఖస్టీల్ ఉద్యోగ నేతలతో జగన్ మనసులో మాట – గత ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ – ప్రత్యేక హోదా సాధిస్తానన్న వాగ్దానం – మన మద్దతు అవసరం లేదు కాబట్టి మౌనంగా ఉన్నామని మాటమార్చిన వైనం – ఇప్పుడు మళ్లీ పాతపాటనే పాడుతున్న జగన్ – అంటే బీజేపీతో…

Read More

బొత్స నీకు తండ్రి సమానుడా?

-విజయమ్మను సైతం అవమానించాడు.. -ఆయన్ను దుమ్మెత్తిపోసిన వాళ్లకే పెద్దపీట వేశావ్‌ -నిజమైన అభిమానులు పనికిరారా? -నీ కోసం పాదయాత్ర చేసిన వారు… -గొడ్డలిపోటుకు గురైన వారు ఏమీ కారు… -రేపల్లె సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. పొద్దున పేపర్‌లో చూశా. బొత్స సత్యనారాయణ జగన్‌కి తండ్రి సమానులు అన్నారు. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టిపోసిన వ్యక్తి….

Read More

హోదా రావాలంటే జగన్‌ పోవాలి

-రాష్ట్రాన్ని మోసగించిన జగన్‌ అవసరమా? -పోలవరం, అమరావతి కావాలంటే దిగిపోవాలి -పామర్రులో పేదల భూములు నొక్కిన వ్యక్తికి ఓటేస్తారా? -సీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి రాష్ట్రాన్ని మోసగించిన జగన్‌ అవసరమా? అని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం కట్టాల న్నా, రాజధాని కావాలన్నా ఆయన దిగిపోవాలి…కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోరారు. ఐదేళ్లు అధికారమిస్తే ఇవేమీ…

Read More

చిలకలూరిపేట విజయాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తా

-టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అధినేత చేతుల మీదుగా బీ ఫారం చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇచ్చి తీరతామని టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కూటమి విజయానికి చేరువుగా వెళుతుంటే, ముఖ్యమంత్రి జగన్‌ ప్రతి అడుగు పరాజయం, పరాభవం వైపే పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. గత ఆదివారం అనివార్య కారణాల వల్ల ఆయన బీ ఫారం అందుకోలేదు. బుధవారం శ్రీకాకుళంలో తెలుగుదేశం…

Read More

ఐదేళ్ల విధ్వంసానికి ముగింపు పలుకుదాం

-అరాచకం కావాలా…అభివృద్ధి కావాలా? -సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి అజెండా -సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ అన్నారు. సత్తెనపల్లి పట్టణం 31వ వార్డులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా కార్యసిద్ధి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారంలో బాణసంచా, తప్పెట్లతో ఘన స్వాగతం పలికారు. ప్రతి వార్డులో ప్రతి ఇంటికి…

Read More

నామినేషన్ దాఖలు చేసిన నాదెండ్ల మనోహర్‌

-తరలివచ్చిన కూటమి శ్రేణులు -రాష్ట్ర ప్రయోజనాల కోసం గెలిపించాలని విజ్ఞప్తి  తెనాలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ నామినేషన్‌ ప్రక్రియ బుధవారం కోలాహలంగా సాగింది. ఉదయం స్థానిక లింగారావు సెంటర్‌ నుంచి ర్యాలీ రజకచెరువు, గాంధీ చౌక్‌, శివాజీ చౌక్‌ల మీదుగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుంది. మేళతాళాలు, తప్పెట్లు, డీజేలు, కార్యకర్తల నినాదాలతో హోరెత్తించారు. మార్గమధ్యలో తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామ సర్పంచ్‌ వాకా శ్రీనివాసరావు, 31వ వార్డు కౌన్సిలర్‌ మానస రెడ్డి…

Read More

సేదదీరిన రాజు గారు!

-స్థాయికి తగిన సింహాసనం.! -వయసుకి తగిన సౌకర్యం.! -కోరుకోని వ్యక్తిత్వం.! -అశోక్ గజపతిరాజు నైజం.! తన కుమార్తె, విజయనగరం టిడిపి అసెంబ్లీ అభ్యర్ధి అదితి గజపతిరాజు నామినేషన్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు.

Read More

జగన్ పాలనలో చక్కెర కూడా చేదే

-జగన్ పాలనలో చక్కెర కూడా చేదే -ఒక్కప్పుడు బియ్యం కేజీ రూ.40 ఉంటే ఇప్పుడు రూ.60 -కందిపప్పు గతంలో రూ.87 ఉంటే ఇప్పుడు రూ.160 -చింతపండు రూ.122 ఇప్పుడు రూ.240. -వంటనూనే రూ.60 ఇప్పుడు రూ.120 -గ్యాస్ సిలిండర్ గతంలో రూ.726 ఇప్పుడు రూ.1175 -రూ.200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.1000 వస్తోంది -చెప్పుకుంటూ పోతే అన్నింటి మీద రెట్టింపు భారం -నాకు కూతుర్లు లేరు…మీరే నా ఇంటి ఆడబిడ్డలు.. అక్కచెల్లెమ్మలు -నేనెప్పుడూ మహిళల పక్షపాతినే…

Read More