**

చట్టసభల్లో మగవారితో సమానంగా మహిళల ప్రాతినిధ్యం

-సైకో రెడ్డి మళ్లీ వస్తే రాష్ట్రంలో నుంచి పారిపోవాల్సిందే -డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు -గుక్కెడు నీళ్లివ్వడం చేతకాని సీఎం…గంజాయి, మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు. -ఆడబిడ్డలను సంపన్నులను చేసే బాధ్యత తీసుకుంటాం -సైకో జగన్ ను తరిమికొడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం -సంపద సృష్టి టీడీపీకే సాధ్యం….పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం -గజపతినగరం ఆడబిడ్డలతో ముఖాముఖిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గజపతినగరం : అధికారంలోకి రాగానే నా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా…

Read More

ఎన్నికల్లో అక్రమాలపై నిఘా

-రిటైర్డ్‌ అధికారులతో పరిశీలన -మే 9 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు -ఇళ్ల దగ్గర పెన్షన్లకు ఏర్పాట్లు చేయాలి -సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి -నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషిచేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో ఎన్నిక ల నిఘా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో మంగళవా రం రోటరీ…

Read More

లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క

నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి శిరీష అలియాస్ బర్రెలక్క స్వతం త్ర ఎంపీ అభ్యర్థిగాఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్‌కు ఈరోజు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. శిరీష గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి పోటీ చేసి ఓడిపో యిన విషయం తెలిసిందే.

Read More

శాస్త్రోక్తంగా శ్రీ హరిహర క్షేత్రంలో మహా పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం

-స్వాత్మానందేంద్ర సరస్వతి చేతులమీదుగా మహా సంప్రోక్షణ, మహా పూర్ణాహుతి,కుం కుంభాభిషేకం -మహా పూర్ణాహుతి,కుంభాభిషేకంలో పాల్గొన్న మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు.కుటుంబ సభ్యులు -నయన మనోహరంగా నగరోత్సవం పాల్గొన్న భక్త జన సందోహం చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతుల ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న 18 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు జగద్గురువు శంకరా చార్య స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి వారి అనుజ్ఞ…

Read More

ఉచిత పథకాలకు వ్యతిరేకం

-విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ : ప్రభుత్వ ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి తప్పులేదు.. కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు కరెక్ట్‌ కాదని.. ఇచ్చిన ఉచిత హమీలు అమలు చేయడం కోసం , మళ్లీ అప్పులు చేయడం సరికాదని హితవు పలికారు. ఒక పార్టీ…

Read More

ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలలపై నిషేధం

-మోతాదుకు మించి క్రిమిసంహారకాలు -ఎవరెస్ట్ మసాల దినుసుల్లో మోతాదుకు మించి ఇథిలీన్ ఆక్సైడ్ – హాంకాంగ్ ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ :భారత్ కు చెందిన ప్రముఖ మసాలల తయారీ సంస్థలు ఎవరెస్ట్ ఫుడ్స్, ఎండిహెచ్లకు హాంకాంగ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆ రెండు కంపెనీలకు చెందిన మసాల ఉత్పత్తుల్లో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నాయని స్పష్టం చేసింది. ఎవరెస్ట్ మసాల దినుసుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని సింగపూర్ ప్రభుత్వం గత…

Read More

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ

– ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విజయవాడ: తాను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ అభ్యర్థిగా ఆమె పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది.. ఈ నేపథ్యంలో పద్మశ్రీ స్పందిస్తూ తాను లోక్‌సభ బరిలో ఉంటానని.. అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలిపినట్లు చెప్పారు.

Read More

ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలను జగన్‌ దగా చేశారు

-బీసీలకు జగన్‌ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? -తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికలపూడి శ్రీనివాసరావు సవాల్‌ -అందరితో పాటు వారికీ సంక్షేమ పథకాలు ఇచ్చారు.. -ప్రత్యేకంగా వారి కోసం ఏమైనా అందించారా.. -సబ్‌ప్లాన్స్‌, రుణాలు, సబ్సిడీ పథకాలు రద్దు చేశారు -ఆయన ఓ గంట కుర్చీలో ఉన్నా నష్టమే బీసీలకు వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికలపూడి శ్రీనివాసరావు సవాల్‌ విసిరారు. అందరితో పాటు వారికీ సంక్షేమ పథకాలు ఇచ్చారు…..

Read More

ఓటమి ఖాయమని జగన్‌ కు అర్థమైంది

-అందుకే దళితులపై నరమేధం సృష్టిస్తున్నాడు -సెంటిమెంట్‌ పండించి గతంలో ఓట్లేయించుకున్నాడు -16 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు లాక్కున్నారు -అరాచకాలపై ఎన్నికల కమిషన్‌ స్పందించాలి -టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడనే సంగతి జగన్‌కు బాగా అర్థమైందని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. గత ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి…

Read More

చేనేత మగ్గాలు ఆధునీకరిస్తాం

– మంగళగిరి చేనేత పూర్వ వైభవానికి కృషిచేస్తా -మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తాం -రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి చేస్తా -దక్షిణాదిలోనే అతిపెద్ద గోల్డ్‌ సెజ్‌కు చర్యలు -ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్‌ మంగళగిరి: మంగళగిరిలో చేనేత మగ్గాలను అప్‌గ్రేడ్‌ చేసి ప్రస్తుతం వెయ్యిలోపు ఉన్న మగ్గాలను 5 వేలకు పెంచుతామని, మంగళగిరి చేనేతకు పూర్వ వైభవం తెస్తామని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్‌ షిప్‌ వాసులతో మంగళవారం సమావేశమయ్యారు. తొలుత…

Read More