Suryaa.co.in

**

రాజ‌కీయ‌ల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు

– జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం రూ.600కోట్లు రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నులు – 51 ల‌క్ష‌ల సిపి రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శుంకుస్థాప‌న – దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు…. వైసీపీ ప్ర‌భుత్వంలో రాజకీయ‌ల‌కు అతీతంగా అంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్న ఘ‌న‌త జ‌గ‌న‌న్న‌ది అని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు పేర్కొన్నారు….

బతుకమ్మ చీరెలు 17 రంగులు, 15 డిజైన్లు

-అందరికీ నచ్చేలా బతుకమ్మ చీరెలు సిద్ధం -అక్టోబర్‌ 6లోగా పంపిణీ చేయాలని లక్ష్యం బతుకమ్మ చీరెలు సిద్ధమయ్యాయి. అందరికీ నచ్చేలా 17 రంగులు, 15 డిజైన్లలో తయారైన ఈ చీరెలు జిల్లాలకు చేరుకొంటున్నాయి. ఈసారి కూడా 18 ఏండ్ల వయసు దాటిన అర్హులైన మహిళలందరికీ చీరెలు పంపిణీ చేసేందుకు కార్యప్రణాళిక రూపొందించారు. అక్టోబర్‌ 6లోగా ఈ…

జగన్ రెడ్డి కాదు గాలి రెడ్డి

..నిర్వాసితులను నిండా నీట ముంచిన జగన్ రెడ్డి రంపచోడవరం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన సందర్భంగా మంగళవారం రాత్రి మారేడుమిల్లి లో బస చేసినారు. .బుధవారం ఉదయం మారేడుమిల్లి లో కార్యకర్తలు కలుసుకొని అక్కడి నుండి రంపచోడవరం సెంటర్లో ఉన్న నందమూరి స్వర్గీయ…

వడివడిగా…జనం తోడుగా….

– 5వ రోజు కనకమామిడి నుండి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర – పొలాల్లోకి వెళ్లి రైతులతో ముచ్చటించిన సంజయ్ – రైతుల వెతలు…నిరుద్యోగుల తిప్పలు…కార్మికుల కష్టాలను కళ్లారా చూసిన బండి ‘‘ఏ ఊరు వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి… ఎవరిని కదిలించినా కష్టాలు మొరపెట్టుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేదని రైతుల వెతలు ఒకవైపు,…

మంత్రి కొడాలి నాని కృషితో దక్షిణ భారతదేశంలోనే తొలి అదమా ఆక్సిజన్ ప్లాంట్

– గుడివాడ ఏరియా ప్రభుత్వానుపత్రిలో ఏర్పాటు – నేడు ప్రారంభించనున్న మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 1: రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కృషి ఫలితంగా దక్షిణ భారతదేశంలోనే తొలి అదమా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది….

శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో మంత్రి కొడాలి నాని ప్రత్యేక పూజలు

– శేష వస్త్రాలతో సత్కరించిన ఆలయ చైర్మన్ రామిరెడ్డి – జేసీ డాక్టర్ మాధవీలతకు అమ్మవారి చిత్రపటం బహుకరణ గుడివాడ, సెప్టెంబర్ 1: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల…

కొండాలమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు భూమిపూజ

– శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి కొడాలి నాని – జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతకు ఘన సత్కారం గుడివాడ, సెప్టెంబర్ 1: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలోని వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ…

కృష్ణా జిల్లా పోలీసు శాఖకు నూతన లోగో

– జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ అమరావతి: కృష్ణా పోలీసుల కొత్త లోగోలో రాజ చిహ్నం కింద భాగంలో నటరాజ భంగిమలో సమరూపంకలిగిన కూచిపూడి నర్తకి ప్రతిమలు, చుట్టుపక్కల రెండు ఆలివ్ బ్రాచ్‌లు మరియు రిబ్బన్ పైన తేలియాడే బలం, సేవ & త్యాగం అని అక్షరాలతో పొదిగిన నూతన లోగోను అధికారికంగా జిల్లా…

ముఖ్యమంత్రి ఈ నెలలోనే లక్షా 25వేల సామాజిక పింఛన్లు తొలగించాడు.

• రాజశేఖర్ రెడ్డి వర్థంతిని సామాజికభద్రతా విద్రోహదినంగా జరుపుకోవాల్సిన దుస్థితిని జగన్ కల్పించాడు. • వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతో బోరుమంటున్నారు. • అనుభవలేమి, అవగాహానారాహిత్యంతో అలవిగానీ హామీలిచ్చిన జగన్, ముఖ్యమంత్రై మూడేళ్లవుతున్నా రూ.3వేల పింఛన్ ఇవ్వలేకపోయాడు. • రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రూ.2,250 పింఛన్ ని, రూ.2,500లు చేస్తానన్నాడు. వర్థంతి…

శహభాష్ శ్వేత.. చెప్పినట్లే డాక్టరయింది!

– మురిసిపోయిన చంద్రబాబు ( మార్తి సుబ్రహ్మణ్యం- హైదరాబాద్) ఆ అమ్మాయికి అప్పుడు ఏడేళ్ల వయసు. జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌స్కూల్‌లో సెకండ్ క్లాస్ చదువుతోంది. అది చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి రోజులు. ఆ స్కూల్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫంక్షన్ తర్వాత చిన్నారులతో ముచ్చటిస్తున్నారు. అందులో దామచర్ల శ్వేత అనే…