రోశయ్యకి కనీసం సంతాపం కూడా చెప్పడానికి మనసు రాలేదా?

– ట్విట్టర్ లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు…

ఇదేందయ్యా జగనూ….మాజీ సిఎం, మాజీ గవర్నర్ గా పనిచేసిన కొణిజేటి రోశయ్య గారికి కనీసం సభలో సంతాపం కూడా చెప్పడానికి మనసు రాలేదా? నీ తండ్రి కి అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన రోశయ్య గారు చనిపోతే నాడు నివాళికీ నువ్వు వెళ్లలేదు. నేడు కనీసం సభలో గౌరవం గా సంతాపం కూడా తెలుపలేదు.

నాడు నీ నైజాన్ని, నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలిపింది రోశయ్య గారు అనే నీకు ఇంత కక్ష అనేది బయట టాక్. నీ స్నేహితుడు అయిన గౌతమ్ రెడ్డికి సంతాపం తెలిపిన నువ్వు….మీ తండ్రి అన్నలా భావించిన రోశయ్యకు మాత్రం సంతాపం తెలుపలేదు.

Leave a Reply