బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో
టీడీపీ ట్వీట్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో కొత్త లుక్ లో కనిపించారు. కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన నల్లటి అద్దాలు ధరించి ప్రజలకు అభివాదం చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే ఈ అద్దాలు ధరించినట్లు తెలుస్తోంది. ‘బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో’ అంటూ టీడీపీ ఈ వీడియోను ట్వీట్ చేసింది.