అక్రమార్జనకు పాల్పడుతున్న ఇద్దరు ప్రభుత్వ అధికారులను చిత్తూరు జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. బినామీ వ్యక్తి సహకారంతో మద్యం దుకాణాన్ని నడుపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని...
Crime News
ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగి పోయింది. రెండు ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా...
– పారిపోయేందుకు ప్రయత్నించిన స్మగ్లర్లు – చేజింగ్ చేసి పట్టుకున్న పోలీసులు అభినందిస్తున్న స్థానికులు నర్సీపట్నంలో గంజాయి ముఠా కారు భీభత్సం సృష్టించింది...
– 12కోట్ల మాయం – 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు హైదరాబాద్: మహేష్ కో-అపరేటివ్ బ్యాంకు మెయిన్ సర్వర్ను సైబర్ నేరగాళ్లు...
– మత్తుకి బానిసైన యువత, ఇంజనీరింగ్ స్టూడెంట్లే లక్ష్యం భీమవరం: అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ మూలాలు ఉన్న ప్రాంతంగా భీమవరం పేరు కూడా...
– వీడియోలు తీసి శారీరకంగా లొంగదీసుకున్న లాయర్ – మల్కాజ్గిరి పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు భర్తతో మనస్పర్థల కారణంగా పెళ్లైన రెండేళ్లకే విడాకులు...
చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, పోలీసులైను...
యువతీ యువకుల మధ్య ప్రేమ వ్యవహారాలు రక్తపాతం వరకు వెళ్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో పట్టపగలే ఓ యువతి తన ప్రియుడిపైకి కత్తి...
ప్రశాంత నగరంలో కాల్పుల కలవరానికి సంబంధించి మరింత సమాచారం… శ్రీకాకుళం నగరంలో సంచలనం రేపిన రామచంద్రాపురం సర్పంచ్ గొలివి వెంకట రమణ కు...
– పొట్టేలుకు బదులుగా యువకున్ని కత్తితో నరికిన ఘనుడు మదనపల్లె మండలంలో ఆదివారం అర్ధ రాత్రి పొట్టేలు అనుకుని ఓ యువకున్ని నరికేశాడు....