మహేష్‌ కో-అపరేటివ్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌

– 12కోట్ల మాయం – 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు హైదరాబాద్‌: మహేష్‌ కో-అపరేటివ్‌ బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. బ్యాంకు నుంచి ₹12కోట్లను కాజేశారు. అనంతరం డబ్బును వెంటనే 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. ఇది గుర్తించిన బ్యాంకు యాజమాన్యం హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read More

భీమవరంలో డ్రగ్స్ దందా

– మత్తుకి బానిసైన యువత, ఇంజనీరింగ్ స్టూడెంట్లే లక్ష్యం భీమవరం: అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ మూలాలు ఉన్న ప్రాంతంగా భీమవరం పేరు కూడా విన్పిస్తోంది. మహనీయులకు నిలయమైన భీమవరం ప్రాంత పేరుప్రతిష్టలకు కొందరు మాయని మచ్చను తీసుకొచ్చారు. కస్టమ్స్, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, పోలీస్ శాఖల దృష్టి ఇప్పుడు భీమవరం పైనే ఉంది. ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు దీనికి బానిసలవుతున్నారు. అనధికార ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ, ధనార్జనే ధ్యేయంగా ఉన్న హాస్టల్ నిర్వాహకుల…

Read More

విడాకుల కోసం వచ్చిన మహిళ ట్రాప్

– వీడియోలు తీసి శారీరకంగా లొంగదీసుకున్న లాయర్ – మల్కాజ్‌గిరి పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు భర్తతో మనస్పర్థల కారణంగా పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోవాలని అనుకుందో మహిళ. ఈ క్రమంలోనే ఓ లాయర్‌ను ఆశ్రయించింది. ఆమె పరిస్థితిని గమనించిన న్యాయవాది ఆ మహిళపై కన్నేశాడు. కట్టుకథలు అల్లి, ఆమెకు తెలియకుండానే వీడియోలు తీసి బాధితురాలిని లోబరుచుకున్నాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. మల్కాజిగిరి సీఐ జగదీశ్వరరావు కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్…

Read More

భర్తను నరికి తలతో పీఎస్‌కు వెళ్లిన భార్య

చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, పోలీసులైను వీధిలో నివాసం ఉండే రవి చంద్రన్‌ (53), వసుంధర భార్యాభర్తలు. వీరికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వసుంధర తన భర్తపై కత్తితో అతికిరాతకంగా దాడి చేసి తల నరికేసింది, అనంతరం ఆ తలను సంచిలో తీసుకుని…

Read More

ప్రేమ వ్యవహారాలు రక్తపాతం వరకు వెళ్తున్నాయి

యువతీ యువకుల మధ్య ప్రేమ వ్యవహారాలు రక్తపాతం వరకు వెళ్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో పట్టపగలే ఓ యువతి తన ప్రియుడిపైకి కత్తి దూసింది. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరై ఆపై లైంగిక వాంఛలు తీర్చుకున్నాక ముఖం చాటేయాలని చూసిన ప్రియుడిని నడిరోడ్డుపై కత్తితో పొడిచేసింది. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా నగరానికి చెందిన ఓ జంట కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి పేరుతో ఆ ప్రియురాలికి మరింత…

Read More

శ్రీకాకుళం కాల్పుల కేసులో ట్విస్ట్

ప్రశాంత నగరంలో కాల్పుల కలవరానికి సంబంధించి మరింత సమాచారం… శ్రీకాకుళం నగరంలో సంచలనం రేపిన రామచంద్రాపురం సర్పంచ్ గొలివి వెంకట రమణ కు సంబంధించి కూడా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.అన్నీ అనుకూలిస్తే తాను ఎమ్మెల్యే కానున్నానని ఇటీవల ఆయన ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు పరిగణిస్తున్నారు.రియల్ ఎస్టేట్, ఇసుక మాఫియాలో మంచి డబ్బులు సంపాదించారని కూడా కొంత వివరం ఆధార పూరితంగా పోలీసుల దగ్గర ఉంది.వీటితో పాటు మరికొంత రౌడీయిజం,ల్యాండ్ సెటిల్ మెంట్లకు…

Read More

మదనపల్లిలో యువకుడి దారుణ హత్య

– పొట్టేలుకు బదులుగా యువకున్ని కత్తితో నరికిన ఘనుడు మదనపల్లె మండలంలో ఆదివారం అర్ధ రాత్రి పొట్టేలు అనుకుని ఓ యువకున్ని నరికేశాడు. మదనపల్లె మండలం వలసపల్లిలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామస్తులు కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఊరి పొలిమేర ఉన్న గ్రామ దేవతకు జంతు బలి ఇచ్చే సమయంలో పొట్టేలుని పట్టుకుని ఉన్న తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్ (35) ను పొట్టేలు నరికే తలారి అయినా గంగన్న కుమారుడు…

Read More

బార్యతో కలహాలు….ఇద్దరి పిల్లలను హత్య చేసిన కానిస్టేబుల్

మహబూబాబాద్: ఆ ఇద్దరిది ప్రేమ వివాహాం.. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే……… గడ్డిగూడెం తండాకు చెందిన రామ్‌కుమార్‌ స్థానికురాలైన శిరీష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేండ్ల క్రితం పెళ్లి చేసుకోగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామ్ కుమార్…

Read More

15 ఏళ్ల బాలికను గర్భవతి చేసిన 17 ఏళ్ల బాలుడు.. అరెస్ట్

తెలిసి తెలియన వయసు .వాళ్లిద్దరు మైనర్లే … అయినా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడారు . ఆ తర్వాత మరింత దగ్గర అయ్యారు. దాని ఫలితమే మైనర్ బాలిక గర్భం దాల్చింది .వైద్యుల పరీక్షల్లో బాలిక 8 నెలల గర్భిణిగా తేలింది . ఈ ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ బోయపాడు గ్రామంలో చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళ్తే .. బోయపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన…

Read More

మద్యం సేవించి ఆరేళ్ళ చిన్నారిపై లైంగికదాడికి యత్నం

నల్గొండ: ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు.ఈ ఘటన శాలిగౌరారం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం……… కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన చలకపల్లి రమేశ్‌(27) తన స్నేహితుడి బంధువుల ఇంటివద్ద జరిగిన శుభకార్యానికి హాజరయ్యాడు. కార్యక్రమం అనంతరం మద్యం సేవించి ఆ గ్రామంలోని సంబంధిత బంధువులకు చెందిన ఆరేళ్ల చిన్నారిని మాయమాటలతో దగ్గరకు పిలుచుకున్నాడు. మద్యం మత్తులో లైంగికదాడికి యత్నించాడు. దీంతో ఆ చిన్నారి ఏడవటంతో వదిలేశాడు. ఆ చిన్నారి…

Read More