Monday, June 5, 2023
గువాహటి: భారత్‌-చైనా మధ్య అనేక అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని త్రిదళాధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలన్నింటినీ ఒకేలా చూడాలన్నారు. లద్దాఖ్‌, ఈశాన్య ప్రాంతంలోని సమస్యల్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘2020లో ఇరుదేశాల మధ్య...
- విశ్వవ్యాప్తమైన మన పూల సంబురం - ఖండాంతరాలు దాటిన సాంస్కృతిక వైభవం - పూల పండుగను చూసి అబ్బురపడిన ప్రపంచం -దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై ‘బతుకమ్మ’ - బతుకమ్మ ప్రస్థానంలో మరో అరుదైన ఘట్టం -ఎడారి దేశంలో విరబూసిన తంగేడువనం - మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ దృశ్య నివేదనం - తెలంగాణ పూలపండుగను...
నాసా త్వ‌ర‌లోనే చంద్రుడి మీద‌కు వ్యోమ‌గాముల‌ను పంపి అక్క‌డ ప‌రిశోధ‌న‌లు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్ల‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలోనే అమెరికా చంద్రుడి మీద‌కు వ్యోమ‌గాముల‌ను పంపింది. ఆ త‌రువాత‌, చంద్ర‌మండ‌ల ప్ర‌యాణాల‌ను ప‌క్క‌న పెట్టి అంత‌రిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. 2024 వ‌ర‌కు చంద్రుడి మీద కాల‌నీలు ఏర్పాటు చేయాల‌ని...
ద్విగ్విజయంగా సాగిన కెనడా- అమెరికా తెలుగు సదస్సు లో 50 % కెనడియన్ రచయితలు, 50% అమెరికా రచయితలు పాల్గొని కవితల రూపంలోనూ, కథల రూపం లోనూ, ప్రసంగాల రూపం లోనూ తమ ప్రతిభని వెలిబుచ్చారు. ఈ సదస్సు తో అమెరికా-కెనడా రచయితల మధ్య పరిచయాలు, సత్సంబంధాలు పెరిగి, ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యం...
గత ఏడు దశాబ్దాలుగా ఫ్రాన్స్ లోని కాథలిక్ చర్చిలో 3.30 లక్షల మంది బాలలు లైంగిక వేధింపులకు గురయ్యారని సంచలన నివేదిక ఒకటి వెల్లడించింది. తాము జరిపిన శాస్త్రీయ పరిశోధన ఆధారంగా ప్రీస్ట్ లు, మతాధికారులతో పాటు చర్చిలలోని మతేతర వ్యక్తులు కూడా ఇటువంటి దురాగతాలకు పాల్పడినట్లు అంచనాకు వచ్చామని నివేదికను జారీ చేసిన...
  - అది హైక్వాలిటీ హెరాయిన్ - దాని ధర కిలో 7 కోట్ల పైమాటే - అది తాలిబన్ల పేరుతో పాక్ ఆడినా డ్రామా? తాలిబాన్ అగ్ర నాయకుడు చనిపోయాడు.! ఇక, బారాదరి బందీగా ఉన్నాడు పాకిస్థాన్ చేతిలో.కాందహార్ లోని ఒక ఇంట్లో బారాదరీని బందీగా ఉంచి పాకిస్థాన్ అతి పెద్ద డ్రామా ఆడుతున్నది. తాలిబాన్ అగ్ర నాయకుడు...
అమెరికా, కెనడా దేశాల్లో నివసిస్తున్న తెలుగువారికి, తెలుగు సాహిత్యమంటే మక్కువ ఉన్న భాషాభిమానులకు ఇది శుభవార్తనే. తొలిసారి కెనడా వేదికగా తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. దీనికి కెనడా లోని టొరంటో నగరం వేదిక కానుంది. ‘‘మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు-12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’’ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. దీనికి అమెరికా,కెనడాలో...
అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైంది. తాలిబాన్ల అత్యున్నత నిర్ణాయక మండలి అయిన ‘రెహబరీ షురా’ ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చింది. ముల్లా హసన్ ప్రస్తుతం ‘రెహబరీ షురా’ కమిటీకి అధినేతగా కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం కాందహార్‌లో ఉంటూ వ్యవహారాలు...
-కాసేపట్లో ప్రకటన..! ఆఫ్ఘనిస్థాన్‌లో పాలనా వ్యవహారాలను చేపట్టేందుకు… ప్రయత్నాలను ముమ్మరం చేశారు తాలిబన్లు. దీనిపై కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు తాలిబన్‌ వర్గాలు తెలిపాయి.. ఈ రోజు ప్రార్థనలు ముగిసిన తర్వాత.. ఆఫ్ఘన్‌లో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్ష భవనంలో కార్యక్రమం ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధులు తెలిపారు. గత...
జపాన్ లో కొత్తరకం వైరస్‌ వేరియంట్లు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జపాన్‌లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి ..అంతేకాకుండా రోజు రోజుకు కొత్త మ్యుటేషన్లు వెలుగులోకి రావటం ఆందోళన రేపుతున్నాయి. తాజాగా జపాన్‌లోని ‘ఈక్‌’ (E484K) మ్యుటేషన్‌ వెలుగులోకి వచ్చింది. టోక్యో సహా మరికొన్ని చోట్ల ‘ఈక్’‌ మ్యుటేషన్‌ వ్యాపించింది...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com