ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు

– క్యివ్ ఎయిర్ పోర్టులో ఆగిపోయిన 20 మంది విద్యార్థులు – అవస్థలు పడుతున్నామంటూ కుటుంబ సభ్యుల ద్వారా బండి సంజయ్ కు మొర – తక్షణమే స్పందించిన సంజయ్ – వెంటనే భారత్ రప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయానికి లేఖ – కేంద్ర మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ కార్యాలయంతో సంప్రదింపులు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైన భారతీయులు ఉక్రెయిన్ లోని క్యివ్ ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు.యుద్దం…

Read More

ఏపీ ప్రభుత్వం తొలి విదేశీ పర్యటన విజయవంతం

– రూ.5,150 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 6 కీలక ఒప్పందాలు -ఎంవోయూల ద్వారా భవిష్యత్ లో 3,440 మందికి, 7,800 మందికి ప్రత్యక్ష్యంగా ఉద్యోగావకాశాలు – ఆంధ్రప్రదేశ్ రోడ్ షోకి మాత్రమే దుబాయ్ వాణిజ్య మంత్రి హాజరవడం మరింత ప్రత్యేకం – ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్ళలో తొలి విదేశీ పర్యటనలోనే సత్తా చాటిన పరిశ్రమల మంత్రి – దుబాయ్ ఎక్స్ పో- 2020లో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ – ప్రతి రోజు కనీసం 10వేల…

Read More

ఉక్రెయిన్ కు మద్దతిస్తాం:అమెరికా సెనేట్ తీర్మానం

ఉక్రెయిన్ పై రష్యా దాడికి పాల్పడితే.. ఉక్రెయిన్ కి మద్దతిస్తామని తీర్మానించింది అమెరికా సెనేట్. స్వతంత్ర, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కి మద్దతిస్తామని రాత్రి.. అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా రెండు తీర్మానాలు చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత కాపాడేందుకు, రక్షణ పరంగా ఉక్రెయిన్ ను బలోపేతం చేసేందుకు.. రక్షణ, రాజకీయ, దౌత్యపరంగా.. అన్నిరకాలుగా.. సాయం అందిస్తామని సెనేట్ తీర్మానం చేసింది. యుద్ధ ప్రకటన లేదా రష్యన్ ఫెడరేషన్ కు వ్యతిరేకంగా.. బలగాలు ఉపయోగించే అధికారం కల్పిస్తూ.. తొలి తీర్మానం…

Read More

మరో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం

-పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి -అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో ఎంవోయూ -వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్ లు), వాతావరణ -ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం -అబుదాబిలోని డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టులను సందర్శించిన మంత్రి మేకపాటి -కొనరస్ కంపెనీని విజిట్ చేసిన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం -అబుదాబీలోని భారత రాయబార…

Read More

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రపంచ కుబేరుడు..!

ఎల‌న్ మ‌స్క్ చెప్పిన విధంగా ఐరాస‌కు భారీ విరాళం ప్ర‌క‌టించారు. ప్ర‌పంచంలోని చిన్నారుల ఆక‌లి తీర్చేందుకు ప్ర‌పంచ కుబేరులు ముందుకు రావాల‌ని ఐరాస వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపై గ‌తంలో ఎల‌న్ మ‌స్క్ స్పందించిన సంగ‌తి తెలిసిందే. చిన్నారుల ఆక‌లి తీర్చేందుకు త‌న వంతు స‌హాయం చేస్తాన‌ని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం త‌న టెస్లా కంపెనీలోని 5 మిలియ‌న్ షేర్ల‌ను చిన్నారుల ఆక‌లిని తీర్చ‌డం కోసం ఐరాస వ‌ర‌ల్డ్ ఫుడ్…

Read More

ప్రఖ్యాత పత్రిక “ఖలీజ్ టైమ్స్(KT)”లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్వ్యూ

సరికొత్త వాణిజ్యాన్ని ప్రోత్సాహించే దుబాయ్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి మించిన పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదు.దుబాయ్ లో హైయెస్ట్ సర్క్యులేషన్ గల న్యూస్ పేపర్ లలో “ఖలీజా టైమ్స్”కు రెండో స్థానం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేకతలు, సహజవనరులు, పెట్టుబడుల అవకాశాలను ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించిన మంత్రి మేకపాటి.దశాబ్దాల చరిత్ర కలిగిన పత్రికగా..ఆలోచనలు, ఆవిష్కరణలు,ఆచరణలో పెట్టే సత్తా ఉన్న రాష్ట్ర పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిసిన కేటీ పత్రికా యాజమాన్యం.వర్క్ ఫ్రం హోం టౌన్ కేంద్రాలు, నైపుణ్య…

Read More

అంతర్జాతీయ విమాన ప్రయాణీకులకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చాలు..

– నో టెస్టింగ్, నో క్వారంటైన్! – అంతర్జాతీయ ప్రయాణికులపై కోవిడ్ ఆంక్షల సడలింపు కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను కేంద్రం సడలించింది. ప్రయాణికులు ఇకపై ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను కేంద్రం సడలించింది. భారత్కు వచ్చిన ప్రయాణికుల్లో నెగెటివ్ వచ్చిన వారు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.ఆ…

Read More

చంద్రుడిపై పరిశోధనల కోసం కారును సిద్ధం చేస్తున్న టయోటా

2040 నాటికి చంద్రుడిపై, ఆ తర్వాత అంగారకుడిపై ప్రజలు నివసించడమే లక్ష్యంగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగాల్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా చేతులు కలిపింది. జాబిల్లిపై ప్రయోగాల కోసం ఓ కారును సిద్ధం చేస్తోంది. దీనికి ‘లూనార్ క్రూయిజర్’ అని పేరు పెట్టారు. సాధారణంగా కార్లలో ప్రజలు సురక్షితంగా తినడమే కాకుండా పనిచేయడం, నిద్రపోవడం, ఇతరులతో కమ్యూనికేట్ చేయడం వంటి పనులు చేయగలుగుతారు. రోదసీలోనూ అచ్చంగా ఇదే సూత్రం వర్తిస్తుందన్న…

Read More

ఇంగ్లాండ్‌ నదిలో 60 క్యూబిక్ నవగ్రహ యంత్రాలు

ఇంగ్లాండ్‌లోని ఒక నది నుండి మత్స్యకారుల ద్వారా భారతీయ భాషలో జన గణనగణిత గుర్తులు చెక్కబడిన 60 క్యూబిక్ నవగ్రహ యంత్రాలు కనుగొనబడ్డాయి, ఈ నవగ్రాహాలు సీసంతో తయారు చేయబడ్డాయి మరియు 6000 సంవత్సరాల క్రితం నాటివి అని తేలింది. ఈ భారతీయ యంత్రాలు 6000 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్‌కు ఎలా చేరుకున్నాయని ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు?సనాతన హిందువులు మనం శాశ్వతత్వం నుండి వచ్చామని ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు. ప్రపంచ చరిత్ర, వేటలు మరియు పురావస్తు శాస్త్రవేత్తలతో…

Read More

మైనింగ్ ట్రక్కు పేలుడు…17మంది మృతి

-మరో 59 మందికి గాయాలు…ఆసుపత్రులకు తరలింపు పశ్చిమ ఘనా దేశంలో ఘోర పేలుడు సంభవించింది.పేలుడు పదార్థాలను తీసుకువెళుతున్న మైనింగ్ ట్రక్ పేలుడు ఘటనలో 17 మంది మరణించగా, మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి ఘనాలోని చిన్న పట్టణం అపియాట్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది.పేలుడు పదార్థాలున్న ట్రక్కు నైరుతి ఘనాలోని అపియాట్ పట్టణం మీదుగా చిరానో బంగారు గనుల వద్దకు వెళుతుండగా మోటారుసైకిలు ఢీకొంది. దీంతో పేలుడు పదార్థాలున్న ట్రక్కులో భారీ పేలుడు జరిగింది….

Read More