ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు
– క్యివ్ ఎయిర్ పోర్టులో ఆగిపోయిన 20 మంది విద్యార్థులు – అవస్థలు పడుతున్నామంటూ కుటుంబ సభ్యుల ద్వారా బండి సంజయ్ కు మొర – తక్షణమే స్పందించిన సంజయ్ – వెంటనే భారత్ రప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయానికి లేఖ – కేంద్ర మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ కార్యాలయంతో సంప్రదింపులు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైన భారతీయులు ఉక్రెయిన్ లోని క్యివ్ ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు.యుద్దం…