Suryaa.co.in

Month: April 2021

భారీ మెజార్టీ కోసం వైసీపీ..పరువు కోసం ప్రతిపక్షాలు..!!

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని సాక్షిగా ఉప ఎన్నిక యుద్దం జరుగుతోంది. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమకు భారీ మెజార్టీ తీసుకు వస్తాయని వైసీపీ అభ్యర్ది గురు మూర్తి చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార శైలి చూస్తుంటే ప్రతిపక్షాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏం చెప్పి…

ఉద్యోగం వీడి..కాషాయం కట్టి..

పేదలకు న్యాయ సహాయం.. అవినీతిపై ధర్మపోరాటం  విలక్షణ వ్యక్తిత్వం జయచంద్రరాజు సొంతం 20 నిమిషాల్లో 5 కి.మీ. పరుగు.. ఏ మాత్రం తటపటాయించకుండా లక్ష్యం సాధించడానికి యువత పరుగుతీయటం సర్వసాధారణంగా సాగుతోంది. తుదకు తమ శరీరంపై ఖాకీ దుస్తులను చూసుకోవాలన్న తపనతో కానిస్టేబుల్‌ ఎంపికలో యువతపడే తాపత్రయం అలాంటిది. కానీ ఒక సీఐ స్థాయికి చేరుకున్న…

అమ్మ నాన్న ఎవరు??

బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను. “భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను…

వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు జరిగేలా చూస్తున్నాం

 బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి కొడాలి నాని వినియోగదారుల చట్టం -1986 స్థానంలో రూపొందించి అమల్లోకి తీసుకువచ్చిన వినియోగదారుల పరిరక్షణ చట్టం -2019 క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా అమలు జరిగేలా చూస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . బుధవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో…

గుడివాడ పట్టణంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలుకు చర్యలు

రూ. 2.15 కోట్లతో అధికారుల ప్రతిపాదనలు  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ పట్టణంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . గుడివాడ పట్టణంలో తాగునీటి పరిస్థితిపై క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్…

Nandigam flays Raju

YSRCP MP Nandigam Suresh appealed to Lok Sabha Speaker to disqualify Narasapuram MP Raghurama Krishnam Raju for violating the party discipline and making wild allegations against the party president. Addressing a press conference here on Wednesday, he said that Raghurama…

వెంకన్నపై ప్రమాణం చేస్తా..మీరూ చేస్తారా జగన్ రెడ్డి.?

మీ బాబాయి హత్యతో మాకు సంబంధంలేదని వెంకన్నపై ప్రమాణం చేస్తా..మీరూ చేస్తారా జగన్ రెడ్డి.? • తోలు బొమ్మలాంటి వారిని వైసీపీని పార్లమెంట్ కు పంపితే రాష్ట్రానికి ప్రయోజనం లేదు. • ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఏమీ  చేయలేరు. • 2024లో వచ్చేది మా ప్రభుత్వమే.. వడ్డీతో సహా తీరుస్తాం.   • మద్యం ద్వారా…

రూము లేదు.. కారు లేదు.. ప్యూన్ లేడు!

తెలంగాణ ఆఫీసులో ఏపీ చైర్మన్‌కు చోటు లేదు హైదరాబాద్‌లో ఏపీ హెచ్‌ఆర్‌సీ దుస్థితి ( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్) హైకోర్టు ఆదేశాలతో ఏర్పడ్డ ఏపీ హ్యూమన్ రైట్ కమిషన్ (ఏపీహెచ్‌ఆర్‌సీ)కు ఇప్పటిదాకా సొంత కార్యాలయం లేదు. ప్రభుత్వం నియమించిన చెర్మన్, సభ్యులకు  కూర్చునేందుకు చోటు లేదు. వారికి కనీసం అటెండరు లేడు. ఇక కారు సంగతి…

తిరుపతి ప్రచారానికి జగన్

14న భారీ బహిరంగసభ? బీజేపీ హిందుత్వ విమర్శలపై సభలోనే సమాధానం ప్రచారంపై మనసు మార్చుకున్న సీఎం ( మార్తి సుబ్రహ్మణ్యం) తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలనుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి, తాజాగా మనసు మార్చుకున్నారు. ఫలితంగా ఈనెల 14న తిరుపతిలో నిర్వహించనున్న, భారీ బహిరంగసభకు హాజరవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ యువనేత…

గురుమూర్తికి మ‌ద్ద‌తు వెల్లువ‌

తిరుపతి, ఏప్రిల్ 7 (న్యూస్‌టైమ్): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ‘ఫ్యాను’ ప్ర‌భంజ‌నం సృష్టించ‌నుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైయ‌స్సార్‌సీపీకి అత్యధిక మెజారిటీని అందిస్తుంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉండడం అదనపు బలంగా మారింది. దీనికి తోడు రోజు రోజుకు వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ఎం….