విమాన ప్రయాణం మధ్యలో కరోనా..బాత్రూమ్లో మూడు గంటలకు పైగా…
వాషింగ్టన్ : కరోనా పుణ్యమాని చేదు సంఘటనలే కాదు.. హృదయవిదాకర ఘటనలు కొకొల్లలు చోటుచేసుకున్నాయి. అటువంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. విమాన ప్రయాణంలో మధ్యలో కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో మూడు గంటలకు పైగా అందులోని బాత్రూమ్లో ఐసోలేషన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే మిచిగాన్కు చెందిన టీచర్ మరిసా ఫోటియో. చికాగో నుండి ఐస్లాండ్ వెళుతున్నారు. మార్గమధ్యంలో గొంతు నొప్పిగా అనిపించడంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కంగారు…