Suryaa.co.in

Month: January 2023

వివేకా హత్యకేసులో సీబీఐ బిగిస్తున్న ఉచ్చు నుంచి తనను, తన శ్రీమతిని కాపాడుకోవడానికే జగన్ రెడ్డి ఢిల్లీ యాత్ర

– విచారణలో ఇన్నివాస్తవాలు బయటపడ్డాక చట్టం చట్రం నుంచి ఎలా తప్పించుకుంటారు ముఖ్యమంత్రి గారు? • అవినాశ్ రెడ్డి కాల్ లిస్ట్ లో సీబీఐ గుర్తించిన నవీన్ ఎవరు? • నవీన్ కు ఫోన్ చేస్తే, అతను శ్రీమతి భారతికి ఫోన్ ఇస్తాడని, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే మరోఫోన్ కి కాల్ చేస్తానన్న అవినాశ్ రెడ్డి…

క్రిస్టియన్‌ మైనారిటీల అభివృద్ధికి కేసీఆర్‌ సర్కారు కృషి: తలసాని

క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం నారాయణగూడ లోని చర్చిలో జరిగిన యునైటెడ్ క్రిస్టియన్స్ , పాస్టర్స్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో…

దళిత, గిరిజన మహిళలను అవమానించడమే

-ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కావడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది -దేశానికి దిశా-దశ చూపేలా రాష్ట్రపతి ప్రసంగం -అభ్యంతరాలుంటే చర్చించే అవకాశమున్నప్పుడు బాయ్ కాట్ చేయాల్సిన అవసరమేంది? -తక్షణమే మహిళలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి -ఉమ్మడి కరీంనగర్ లో ఏబీవీపీ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం -బీఆర్ఎస్ నేతలు కండకావరంతో దాడులకు తెగబడుతున్నారు -మేం తలుచుకుంటే బీఆర్ఎస్ నేతలెవరూ…

రాజధాని కేసు సుప్రీం కోర్టులో ఉండగా విశాఖ రాజధాని అని జగన్ అనడం.. సైకో సీఎం అనడానికి నిదర్శనం

-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు రాజధాని కేసు సుప్రీం కోర్టులో ఉండగా విశాఖ రాజధాని అని జగన్ అనడం.. సైకో సీఎం అనడానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సైకో అని మేం ముందునుంచి చెబుతూ వస్తున్నాం. నేడు అది నూటికి నూరు పాళ్లు నిజమైంది. 2019 ఎన్నికలకు…

రైతుభరోసా కేంద్రాల మసుగులో వ్యవసాయాన్ని జగన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నాడు

– చంద్రబాబు రైతులకు అమలుచేసిన పథకాలు ఎందుకు రద్దుచేశాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. • పంటలకు గిట్టుబాటుధర, ఎరువులు, సూక్ష్మపోషకాలు, విత్తనాల పంపిణీ, మైక్రో ఇరిగేషన్, ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా వంటి వాటిని జగన్ రెడ్డి అటకెక్కించాడు • మైక్రోన్యూట్రియంట్స్ పంపిణీ, పంటలబీమా, గిట్టుబాటు ధర కల్పనకు డబ్బులేదంటున్న జగన్ రెడ్డి, మోటార్లకు…

సీఎం ప్రకటన హైకోర్టు దిక్కరణే

– కాల్ డేటా వివరా‌లు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే – ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనంతపురం: సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలు. వివేకానంద హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నపళంగా సీఎం విశాఖ రాజధాని ప్రకటన.హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి సెల్ ఫోన్లో ఎవరెవరితో…

మళ్లీ జగన్‌ ‘విశాఖ వల’లో విపక్షాలు

– మరోసారి జగన్‌ విశాఖ అస్త్రం – పెట్టుబడులు పెట్టాలని పిలుపు – తానూ అక్కడికే ఫిష్టవుతున్నానని వ్యాఖ్య – వివేకా హత్య కేసును పక్కదారి పట్టించే ఎత్తుగడేనంటున్న రాజకీయ విశ్లేషకులు – ఇప్పటికే అమరావతి రాజధాని అని హైకోర్టు తీర్పు – సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ – ఇన్ని తెలిసి జగన్‌ కోర్టు ధిక్కరణకు…

జగన్‌ కోర్టుకు హాజరవుతారా?

ఎట్టకేలకు కోడికత్తి కేసుకు మోక్షం విచారణ ప్రారంభించిన ఎన్‌ఐఏ కోర్టు బాధితుడు జగన్‌ కూడా హాజరు కావాలని ఆదేశం ఫిబ్రవరి 15న కోర్టుకు రావాలన్న ఎన్‌ఐఏ కోర్టు కోర్టుకు జగన్‌ హాజరవుతారా? లేదా? ఇప్పటికే సీబీఐ కోర్టులో హాజరు మినహాయింపు హైదరాబాద్‌లో విచారణ రావాలంటే బోలెడు వ్యయమని ప్రభుత్వ వాదన ఇప్పుడు ఎన్‌ఐఏ కోర్టు విజయవాడలోనే…

విశాఖ రాజధాని కాబోతోంది.. రండి.. పెట్టుబడులు పెట్టండి

– పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్‌ పిలుపు -విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో సన్నాహక సమావేశం. – ఇంటర్నేషనల్‌ డిప్లమాట్‌ అలియన్స్ మీట్‌. -సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాల దౌత్యాధికారులు, కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఏపీ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా వివిధ దేశాల…

US-based transport payments and traffic solutions provider Cubic Transportation Systems to hire 150 new employees in India over the next one year

*Leading integrator of IT, payment systems and transportation services is hiring new talent as it is eyeing on the growing India’s transportation market *Jeffrey Lowinger, President, Cubic Transportation Systems, Galen Chui, SVP Engineering, CTS and Kishan Kamojjhala, MD for India,…