Suryaa.co.in

Month: May 2022

Minister slams Naidu

Amaravati, May 31: Stating that the people of the state have welcomed ‘Samajika Nyaya Bheri’ bus yatra, Minister Jogi Ramesh slammed Opposition Chief Chandrababu Naidu for encouraging abusive and provoking language in Mahanadu and said Chief Minister YS Jagan Mohan…

Posted on **
Telangana

భారీ సబ్సిడీపై ఎరువులు అందిస్తున్న ఘనత మోడీ దే

– రైతుల శ్రేయస్సు కోసం కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ఎనలేని కృషి. – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ దేశవ్యాప్తంగా రైతుల ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని, రైతులకు భారం పడకుండా భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తున్న ఘనత…

Posted on **

మహిళలు సమస్యలు పట్ల సరైన అవగాహన స్పందించాలి

– మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజమహేంద్రవరం: 25 ఏళ్లు రాజమండ్రితో అనుభవం ఉంది. ఈరోజు నా ఉన్నత స్థితికి ఈప్రాంతము తో అనుభవం మరువ లేనిది. స్వంత మనుషుల మధ్య ఉండడం ఆనందంగా ఉంది. రాజమండ్రి ప్రజలు కొత్త దనం కోరుకుంటారు. పై స్థాయిలో ఉన్నవారు సమాజానికి మేలు చేయాలని ప్రతి ఒక్కరూ…

Posted on **
Andhra Pradesh

ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు

– పైలట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోల ఎంపిక ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. బస్సుల్లోనూ నగదు రహిత డిజిటల్‌ చెల్లింపులకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్ల వద్దనున్న టికెట్‌ ఇష్యూయింగ్‌ యంత్రాల(టిమ్స్‌) స్థానంలో ఈ–పోస్‌ యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది.వీటితో ప్రయాణికులు నగదు చెల్లించనవసరం లేకుండా డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌ పే,…

Posted on **
Telangana

గూడ్స్ రైల్వే సర్వీసుల ద్వారా బియ్యాన్ని పంపిణీకి చర్యలు చేపట్టాలి

-గూడ్స్ రైల్వే సర్వీసుల ద్వారా ఎఫ్ సి ఐ గోదాంలకు బియ్యాన్ని పంపిణీకి చర్యలు చేపట్టాలి – గజ్వేల్ , మెదక్ ప్రాంతాలకు గూడ్స్ ద్వారా ఎరువుల పంపిణీ ని వెంటనే చేపట్టాలి.. – కొత్త రైల్వే లైన్లతో ఎఫ్‌సీఐ గోదాముల అనుసంధానంపై మంత్రి హరీశ్ రావు సమీక్ష… తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి,…

Posted on **
Telangana

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సివిల్స్-2021 టాపర్ అఖిల్

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన సివిల్స్-2021 ఫలితాల్లో 566వ ర్యాంకు సాధించిన అఖిల్. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. సివిల్స్-2021 ఫలితాల్లో 566వ ర్యాంకు సాధించినందుకు సంతోషంగా ఉంది.అని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా…

Posted on **
Telangana

బండి సంజయ్ మాటలు తుగ్లక్ కంటే దారుణం

– కొత్త అప్పులు అడిగేది మరిన్ని ప్రాజెక్టులు కట్టడానికే – కేంద్రం వంద లక్షల కోట్లు అప్పులు చేయొచ్చు.. మేము మాత్రం చేయొద్దా? – రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో తెలంగాణ ప్రభుత్వం షేర్ హోల్డ ర్ – మంత్రి పువ్వాడ అజయ్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ బండి సంజయ్ వ్యాఖ్యలకు…

Posted on **
Business News Telangana

బోర్డ్ తిప్పేసిన మరో ఐటీ కంపెనీ

– రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు.. మాదాపూర్ లో ఓ ఐటీ కంపెనీ మరోసారి ముంచేసింది. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి యువకుల వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసి కంపెనీ ఎత్తేసింది. దీంతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ దారుణ ఘటన మాదాపూర్ లో వెలుగు చూసింది. కొన్ని…

Posted on **
Telangana

బీజేపీ వస్తే బాయిల కాడా మీటర్లు, కాంగ్రెస్ వస్తే చీకటి రోజులు

– కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, కష్టాలు, కన్నీళ్లు రైతు బీమా రద్దు చేయాలని అంటున్నారు.. రద్దు చేద్దామా? – పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బాయిల కాడా మీటర్లు పెట్టి 32 వేళ కోట్లు తెచ్చుకుంది – మంత్రి హరీష్ రావు గజ్వేల్ మహతి ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ అధికారులకు నిర్వహించిన…

Posted on **
Telangana

తక్కువ ధరలలో చిన్న ప్యాక్ లలో విజయ డెయిరీ ఉత్పత్తులు

వినియోగదారుల కోసం విజయ డెయిరీ ఉత్పత్తులను తక్కువ ధరలలో చిన్న ప్యాక్ లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆదర్శనగర్ లోని MLA క్వార్టర్స్ లో, విజయ డెయిరీ ఆధ్వర్యంలో నూతనంగా ఉత్పత్తిని చేసిన 10, 20 రూపాయలు,…

Posted on **