Home » Archives for 2021 » Page 3

44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు

హైదరాబాద్‌ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన 44 మంది ప్రముఖులను పురస్కారాల కోసం ఎంపిక చేసింది. వీరిలో డా.గంపా నాగేశ్వరరావు (వ్యక్తిత్వ వికాసం), స.వెం.రమేష్‌ (భాషాచ్ఛందసాహిత్య విమర్శ), డా.మచ్చ హరిదాస్‌ (సాహిత్య విమర్శ), మెట్టు మురళీధర్‌ (కథ), తాటికొండల నరసింహారావు (నాటకరంగం), డా.బి.జానకి (జనరంజక విజ్ఞానం), ఎం.వి.రామిరెడ్డి (కాల్పనిక సాహిత్యం), ఎం.పవన్‌కుమార్‌ (ఉత్తమ ఉపాధ్యాయుడు), రాజశుక (పత్రికా రచన), మరిపాల శ్రీనివాస్‌ (జీవిత చరిత్ర), జావేద్‌ (కార్టూనిస్టు),…

Read More

అవ్వాతాతలకు జగనన్న న్యూ ఇయర్ కానుక.. వైఎస్సార్ పెన్షన్ పెంపు

-సెంట్రల్ నియోజకవర్గంలో 25,416 మందికి రూ. 6 కోట్ల 35 లక్షల 40 వేల మేర లబ్ధి -సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అవ్వాతాతలు, వితంతువులకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్‌ దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అధికమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ నూతన సంవత్సర కానుకగా వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుకను రూ. 2,250 నుంచి రూ. 2,500 కు పెంచి అందించబోతున్నట్లు వెల్లడించారు. ఈ…

Read More

ట్రస్ట్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పాలకవర్గం కృషి చేయాలి

కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు  విజయవాడ నగరం గవర్నర్ పేటలో కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ నూతన పాలకవర్గం కొలువుదీరడంతో కొత్త శోభ సంతరించుకుంది. ఈ మహోత్సవ వేడుకలలో గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిధిగా పాల్గొని సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కాంచనపల్లి రామచందర్ రావు చైర్మన్ గా, సామంతకూరు దుర్గారావు, జవ్వాజి రంగారెడ్డి, జొన్నవిత్తుల సీతారామాంజనేయులు శర్మ, శ్రీమతి మీసాల బాలనాగమ్మ సత్యనారాయణ, శ్రీమతి వీరవల్లి వెంకట విజయలక్ష్మి ఆచారి,…

Read More

జిన్నా పేరు తొలగించి, అబ్దుల్ కలాం పేరు పెట్టండి

– అద్వానీని గుర్తు చేసి వైసీపీ ఎదురుదాడి – తొలగించకపోతే కూల్చేస్తామన్న బీజేపీ -బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ ట్వీట్‌తో రాజుకుంటున్న అగ్గి ( మార్తి సుబ్రహ్మణ్యం) గుంటూరు నగరంలో దశాబ్దాల నుంచి మహ్మద్ అలీ జిన్నా పేరుతో ఉన్న జిన్నా టవర్ పేరు మార్చాలంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన ట్వీట్, రాష్ట్రంలో అనుకోకుండా భావోద్వేగాల అగ్గిరాజేసింది. ‘దేశద్రోహి జిన్నా పేరు గుంటూరు టవర్‌కు పెట్టడం ఏంటి? ఎక్కడో పాకిస్తాన్‌లో ఉండాల్సిన పేరు ఇక్కడ…

Read More

పీఆర్సీపై తేలని పంచాయితీ.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు

అమరావతి: పీఆర్సీపై ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశమైంది. ఆర్థికశాఖ అధికారులు శశిభూషణ్‌ కుమార్‌, సత్యనారాయణల నేతృత్వంలో విడతల వారీగా ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ సహా ఆర్థిక అంశాలపై చర్చించారు. తొలుత ఏపీ ఎన్జీఓ, ఏపీ రెవెన్యూ తదితర సంఘాలతో అధికారులు సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదనలు వారి ముందు ఉంచారు. ప్రస్తుతం 27 శాతం ఐఆర్ ఇస్తున్నందున కొద్దిమేర పెంచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన ప్రతిపాదనలను ఉద్యోగ…

Read More

సోము వీర్రాజు “సారా మాటల” డైవర్షన్ కోసమే బీజేపీ చీప్ పాలిట్రిక్స్

– కాబట్టే, స్వాతంత్ర్యానికి పూర్వం కట్టిన జిన్నా టవర్ ను అడ్డం పెట్టుకుని రాజకీయం – జీవీఎల్ నుంచి విష్ణు వరకూ అందరికీ సోము వీర్రాజు వ్యాఖ్యల తర్వాతే జిన్నా టవర్ గుర్తొచ్చిందా..? – సిగ్గులేని మాటలు మాట్లాడి, పైగా డైవర్షన్లా…? – ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడూ ఈ దేశ భక్తుడే. – బీజేపీ వారి నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. – అప్పట్లో జిన్నా టవర్ ను మత సామరస్యం కోసం కట్టారు….

Read More

రవాణాశాఖ వైబ్ సైట్లో సాంకేతిక సమస్య

-శుక్రవారం ఉదయానికి సేవలు పునరుధ్దరణకు చర్యలు -రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు అమరావతి,30 డిసెంబర్:రాష్ట్ర రవాణాశాఖలోని సర్వర్ లో సాంకేతిక సమస్య కారణంగా రవాణాశాఖ అందించే అన్నిసేవలకు అంతరాయం కలిగిందని సాంకేతిక సిబ్బంది సహాయంతో ఆసమస్యను పరిష్కరించి శుక్రవారం ఉదయానికి సేవలను పునరుద్ధరించే దిశగా కృషి చేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేశారు. ఈవిషయాన్ని ఇప్పటికే డీలర్లు అందరికీ తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు. సాంకేతిక సమస్య పరిష్కారం కాగానే శుక్రవారం ఉదయం నుండి…

Read More

కోవిడ్ వ్యాక్సినేషన్‌.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు

విజయవాడ : టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ…

Read More

జిన్నా టవర్ పేరు మార్చాల్సిందే

– గుంటూరు బీజేపీ నేతల నిరసన జిన్నాటవర్ పేరు మార్చాలంటూ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా అనురాధ గారిని వారి కార్యాలయంలో కలసి వినతిపత్రం అందజేసిన కేంద్ర కార్మిక సంక్షేమబోర్డు చైర్మన్ బిజెపి ఎస్సి మోర్చా ఇంచార్జ్ వల్లూరు జయప్రకాష్ నారాయణ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మరియు బిజెపి నేతలు. ఈసందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, స్వతంత్ర భారతం అమృతోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సమయమిది. ఇలాంటి సమయంలో జిన్నా వంటి వేర్పాటు వాదుల పేరిట చిహ్నాలు…

Read More

జగన్‌ను బ్రహ్మదేవుడు కూడా జైలుకు పంపించలేడు: నారాయణస్వామి

తిరుమల: సీఎం జగన్‌ ఎక్కడా ఎలాంటి చిన్న తప్పు కూడా చేయలేదని, అనవసరంగా ఆయనపై బురద చల్లుతున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇటీవల విజయవాడ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్‌లిక్కర్‌పై చేసిన వ్యాఖ్యలను నారాయణస్వామి తప్పుబట్టారు. మద్యం ఇస్తామని చెప్పి ఎవరైనా ఓట్లు అడుగుతారా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? అని నిలదీశారు. సీఎం…

Read More