Suryaa.co.in

Month: January 2022

Andhra Pradesh

జగన్ పాలనలో అడుగడుగునా మహిళలకు భయం పట్టుకుంది

– వయోబేధం లేకుండా నిత్యం మహిళలపై అఘాయిత్యాలు -తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు తారా స్థాయికి చేరాయి జగన్ వచ్చాక నిత్యకృత్యంగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుతున్నాయి. మహిళల్ని చైతన్యం చేయడం కోసం ఏర్పాటు చేసిన నారీ సంకల్ప దీక్షకు పిలుపునివ్వడం మంచి పరిణామం.శ్రీకాకుళం నుండి చిత్తూరు…

Andhra Pradesh

నారీ సంకల్ప దీక్షలో కొమ్మారెడ్డి పట్టాభిరాం

వంగపూడి అనిత అధ్యక్షతన జరుతున్న నారీ సంకల్ప దీక్షకు సంఘీభావం తెలిపిన పట్టాబిరాం. చంద్రబాబు నాయుడు డ్వాక్రా ద్వారా మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలని కృషిచేశారు. కానీ, నేడు జగన్ రెడ్డి ఒక కాల్ మనీ వ్యాపారిగా మారిపోయారు. రేషన్ షాపుల్లోనే ధరలు పెంచిన ఘనుడు జగన్ రెడ్డి. తెలుగుదేశం ప్రవేశపెట్టిన అన్ని కానుకల పథకాలను…

Andhra Pradesh

దళిత మహిళను తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేసిన ఘనత టీడీపీదే

-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మహిళా సంకల్ప దీక్షతో జగన్ ఉలిక్కిపడుతున్నారు, దళిత మహిళ అనిత ఆధ్వర్యంలో మ్రోగించిన నారి భేరీ జగన్ రెడ్డి పతనానికి నాంది. వినోద్ జైన్ వెల్లంపల్లి శిష్యుడు కాదా? వైసీపీ టిక్కెట్టు ఇవ్వకపోతే టీడీపీ వాళ్ల కాళ్ల మీద పడ్డాడు , వినోద్ జైన్ ని తీవ్రం…

English

Naidu condoles death of Nellore ex MLA

Sridhar Krishna Reddy rendered good services Strove for development Nellore city AMARAVATI: TDP National President and former CM N. Chandrababu Naidu on Monday expressed shock and grief over the death of TDP state vice president and Nellore former MLA Mungamuru…

Andhra Pradesh

ఆదివాసి కాఫీ రైతుల కోసం జిసీసీ గిట్టుబాటు ధర భారీగా పెంపు

విశాఖ: ఏజెన్సీలో కాఫీ సాగు చేస్తున్న “ఆదివాసి రైతులకు” జిసిసి ఇచ్చే గిట్టుబాటు ధర పార్చిమెంట్ రకం “180 రూ౹౹ల నుండి 260 రూపాయలుగా ” అలాగే చెర్రీ రకం “75 రూ౹౹ల నుండి 110 రూ౹౹ల వరకు” భారీగా పెంచుతూ, నేడు విశాఖపట్నం జీసీసీ కార్యాలయంలో జరిగిన అత్యవసర అఫెక్స్ సమావేశంలో… గిరిజన సహకార…

Andhra Pradesh

నేరం చేసినవాడు ఎవడైనా ఉపేక్షించేది లేదు

– నేరస్తుడ్ని నేరస్తుడిగానే ప్రభుత్వం చూస్తుంది – సెక్సువల్ అఫెండర్స్ పై జియో ట్యాగింగ్ తో నిఘా – వనజాక్షిపై దాడి నుంచి నుంచి లోకేష్ పీఏ వెకిలిచేష్టలు దాకా.. చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు? – ప్రతి మహిళా దిశ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి, పోలీసు రక్షణ పొందాలి. – గుంటూరు బాలిక…

English

TDP Mahila call to end ‘atrocious’ YCP rule

Naari Sankalpa Deeksha held at TDP central office Women faced 1,500 atrocities in two and half years Jagan took U-turn on liquor prohibition promise AMARAVATI: TDP Telugu Mahila wing held a State level ‘Naari Sankalpa Deeksha’ (women’s resolve) at the…

Andhra Pradesh National

ఈ బడ్జెట్ లో కూడా ఆత్మనిర్భర్ భారత్ భావన

– బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్ ఆర్థిక సర్వే పైన వ్యాఖ్యలు మరియు బడ్జెట్ 2022-23 అంచనా : రాబోయే ఆర్థిక సంవత్సరం 2022-23 న 8% నుండి 8.50% మధ్య వృద్ధి రేటు లక్ష్యం గా ఆర్థిక సర్వే పేర్కొనడం వాస్తవికతకు దగ్గరగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం 2020-21…

Andhra Pradesh

దుశ్శాసనులకు కేరాఫ్ అడ్రస్ టీడీపీనే

– వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విజయవాడ ఘటన దారుణం విజయవాడలో 14 ఏళ్ల బాలిక లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒక ప్రజా ప్రతినిధిగా తీవ్రంగా కలచివేసింది. టీడీపీ నాయకుడు వినోద్‌ జైన్‌ గత రెండు నెలలుగా ఆ బాలికను లైంగికంగా వేధించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పుకోలేక, చివరికి…

Andhra Pradesh

సెల్ఫీ దిగుతూ కుర్రాడు మృతి

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్సు రైలు బండిపై ఎక్కి సెల్ఫీ దిగుతూ, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై గాయాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ యువకుడు కటకం వీరభద్రుడు రాత్రి మృతి చెందినట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి…