ఆదివాసి కాఫీ రైతుల కోసం జిసీసీ గిట్టుబాటు ధర భారీగా పెంపు

విశాఖ: ఏజెన్సీలో కాఫీ సాగు చేస్తున్న “ఆదివాసి రైతులకు” జిసిసి ఇచ్చే గిట్టుబాటు ధర పార్చిమెంట్ రకం “180 రూ౹౹ల నుండి 260 రూపాయలుగా ” అలాగే చెర్రీ రకం “75 రూ౹౹ల నుండి 110 రూ౹౹ల వరకు” భారీగా పెంచుతూ, నేడు విశాఖపట్నం జీసీసీ కార్యాలయంలో జరిగిన అత్యవసర అఫెక్స్ సమావేశంలో… గిరిజన సహకార సంస్థ చైర్పర్సన్ డా౹౹ శోభా స్వాతిరాణి , అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ , పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్య లక్ష్మి , ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, GCC యం.డీ శోభ, ట్రైకార్ యం.డీ ఇతర ఉన్నత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ వేదికగా పాల్గొని సంబంధిత విషయం పై కీలక నిర్ణయం తీసుకున్నారు!

Leave a Reply