Suryaa.co.in

Entertainment

టీవీ నటి శ్రీవాణి గ్రీన్ఇండియా చాలెంజ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన టీవీ నటి శ్రీవాణి. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ
srrivani1 ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని శ్రీవాణి కోరారు.అనంతరం టివి ఆర్టిస్ట్స్ నవీన,హిమజ,శివజ్యోతి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరిన శ్రీవాణి.

LEAVE A RESPONSE