Suryaa.co.in

Month: January 2024

9 సార్లు కరెంట్ చార్జీలు పెంచిన ఘనుడు జగన్‌ రెడ్డి

-టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తేనే అందరికీ మనుగడ -దళితులతో ఓట్లు వేయించుకుని వారినే హతమారుస్తున్న ప్రభుత్వమిది -జగన్ సర్కారుపై కన్నా విమర్శనాస్త్రాలు – ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడు గ్రామంలో (బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ )కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్

-భవిష్యత్తు అవసరాలకు సమగ్ర ప్రణాళిక -సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు -సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకాలు -మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లను ప్రోత్సహించే కొత్త విధానం -ట్రాఫిక్పై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి…

సోలార్ ప్రాజెక్టులకు అదనంగా 23,550 ఎకరాల భూ పందేరంతో, రూ.2,350 కోట్ల కుంభకోణానికి పాల్పడిన జగన్ రెడ్డి

• వేలకోట్ల పెట్టుబడుల ముసుగులో భారీ భూ పందేరానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యాడని ప్రజలు గ్రహించాలి • గతంలో ఉన్న ప్రభుత్వాలు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 3 ఎకరాలు కేటాయిస్తే జగన్ రెడ్డి ఏకంగా దాన్ని 6 ఎకరాలకు పెంచాడు • మొత్తంగా జగన్ సర్కార్ సోలార్…

కాంగ్రెస్ హామీలు ఇక ‘ఆరేసి’నట్టేనా?

– కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు హామీలు అమలుచేస్తారా? – 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే ఆ హామీలు అమలుచేస్తారా? – కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే అమలుచేయరా? – 17 ఎంపీ సీట్లలో గెలిపించకపోతే హామీలు అటకెక్కించేస్తారా? – సీఎం రేవంత్ వ్యాఖ్యలతో ఆరు హామీల అమలుపై అనుమానపు మేఘాలు – విపక్షాలకు…

చంద్రబాబు జీవితం..రాష్ట్ర ప్రజలకోసం..

– ప్రజల నుండి చంద్రబాబును దూరం చేయాలని వైసీపీ భావిస్తోంది – కుట్రలో భాగంగానే చంద్రబాబు అక్రమ అరెస్టు – మీ ప్రేమాభిమానాలే చంద్రబాబుకు శ్రీరామరక్ష – కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన నారా భువనేశ్వరి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన జీవితాన్ని త్యాగం చేశారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి…

షర్మిల భద్రత తగ్గించిన జగన్ సర్కార్

– 4+4 భద్రత కల్పించిన తెలంగాణ ప్రభుత్వం – పీసీసీ చీఫ్ అయిన తర్వాత 1+1 సెక్యూరిటీ తగ్గించిన ఏపీ సర్కార్ – ఇదేం న్యాయమని ప్రశ్నించిన కాంగ్రెస్ – కడపలో జగన్ బంధుమిత్రులకు ఎలా ఇచ్చారని ప్రశ్న – డీజీపీకి షర్మిల ఎప్పుడో లేఖ రాశారన్న వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ – షర్మిలకు…

సుప్రీంకోర్టు తీర్పు జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు

-కచ్చితంగా నిజం గెలుస్తుందని జగన్ రెడ్డి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి -ప్రజలు చంద్రబాబు నాయుడు వెంటే -దేశంలో మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది -తెలుగుదేశం పార్టీకి 5 కోట్ల ప్రజలే స్టార్ క్యాంపైనర్లు -వైసీపీ పై అసంతృప్తితో పార్టీని వీడుతున్న నాయకులు – మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు…

వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

-కేబినెట్‌లో కీలక నిర్ణయాలు -మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన మంత్రి మండ‌లి స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై చ‌ర్చించి ఆమోదించారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. అమ‌రావ‌తిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో జ‌రిగిన మంత్రిమండ‌లి స‌మావేశంలో పలు కీలక అంశాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు జ‌గ‌న్‌ ప్రభుత్వం గుడ్‌…

క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు!

– డాక్టర్ గుప్తా నిర్లక్ష్యంతో పాటు ఎవరూ క్యాన్సర్‌తో చనిపోకూడదు. (1) చక్కెర తీసుకోవడం మానేయడం మొదటి దశ. మీ శరీరంలో చక్కెర లేకుండా, క్యాన్సర్ కణాలు సహజంగా చనిపోతాయి. (2) రెండవ దశ ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి 1-3 నెలల పాటు ఉదయం భోజనానికి ముందు తాగితే క్యాన్సర్ పోతుంది….

కోదండ రామ్ కు ఉన్న అర్హత ఏమిటీ ..నాకు లేనిదేమిటి ?

-నేను గవర్నర్ భాదితుణ్ణి -గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు -పార్టీ అధ్యక్షుడు అయిన కోదండ రాంకు ఎలా ఓకే చేస్తారు? -కాంగ్రెస్ కు ఎరుకల కులానికి ఎమ్మెల్సీ ఇచ్చే దైర్యం ఉందా ? -మాజీ ఎమ్మెల్యే కె .సత్యనారాయణ నేను గవర్నర్ భాదితుణ్ణి. దాదాపు 40 యేళ్లుగా ప్రజా జీవితం లో ఉన్నా. నాది తెరచిన…