Home » Archives for 2021 » Page 2

వైసీపీ బావలూ.. సయ్యా.. సయ్.. సయ్!

– నెల్లూరు జిల్లా వైసీపీ నేతల డాన్సు పార్టీ రచ్చ రచ్చ – బుచ్చిరెడ్డిపాళెం డాన్సులపై సోషల్‌మీడియాలో హల్‌చల్ – అక్కడ గ్రావెల్, శాండ్‌కు అర్థరాత్రి కాళ్లొస్తాయట ( మార్తి సుబ్రహ్మణ్యం) సిటీ చివరలో జరిగే రేవ్ పార్టీలు, వాటి హంగామా చూస్తూనే ఉంటాం. ఎవరికీ తెలియకుండా కొంతమందిని ఎంపిక చేసుకుని, రాత్రి వేళ రచ్చరంబోలా చేసే యూత్ పార్టీలపై పోలీసులు అప్పుడప్పుడు మెరుపుదాడులు చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రేవ్‌పార్టీల్లో మందేసి, చిందేసేది బాగా…

Read More

హిందూ–ముస్లింల ఐక్యతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ లేళ్ళ అప్పిరెడ్డి

ముస్లిం మత పెద్దల కృతజ్ఞతలు కులమతాలకు అతీతంగా అందరివాడుగా గుర్తింపు పొందిన శాసనమండలి సభ్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి – మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారని ముస్లిం మత పెద్దలు కొనియాడారు. ఆయనను గుంటూరులో హిందూ–ముస్లింల ఐక్యతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అభివర్ణించారు. స్వాతంత్య్రానికి పూర్వమే గుంటూరులో నిర్మించిన చారిత్రక కట్టడమైన జిన్నా టవర్‌ పేరు మార్చాలనీ… లేదంటే తామే కూలుస్తామనీ… గురువారం బీజేపీ నేతలు మూకుమ్మడిగా విధ్వేష విషం చిమ్మడంపై లేళ్ళ అప్పిరెడ్డి తీవ్ర…

Read More

పింఛన్లకు రూ.1,570 కోట్లు విడుదల

అమరావతి: రాష్ట్రంలో జనవరి 1 నుంచి చేపట్టే పింఛన్ల పంపిణీ కోసం రూ.1,570.60 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రూ.2,250 నుంచి రూ.2,500కి పెంచిన పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒకటో తేదీన గుంటూరు జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61.75 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. జనవరిలో కొత్తగా 1.41 లక్షల మందికి మంజూరు…

Read More

ముగ్గురు కవులకు కేంద్ర అవార్డులు తెలంగాణ సాహితీలోకానికే గౌరవం

-కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేతలకు బక్కని, రావుల అభినందనలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలంగాణ ముద్దుబిడ్డలు గోరటి వెంకన్న, దేవరాజు మహారాజు, తగుళ్ల గోపాల్ కు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి అభినందనలు తెలిపారు. 3విభాగాల్లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ముగ్గురికి ఏకకాలంలో దక్కడం తెలంగాణ సాహితీ ప్రపంచానికి దక్కిన గౌరవం. ‘‘పల్లె కన్నీరు’’ పెడుతోందన్న గోరటి రచనలు పేదలు,…

Read More

రాధాను బలితీసుకొని,తిరిగి అధికారంలోకి రావాలని జగన్ కుట్ర

– వంగవీటి రంగా హత్యను రాజశేఖర్ రెడ్డి, ఎలాగైతే తనస్వార్థరాజకీయాలకు వాడుకున్నారో, అదేవిధంగా రాధాను బలితీసుకొని, తిరిగి అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. – టీడీపీ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగా గురించి, రాధా ఇంటి దగ్గర జరిగిన రెక్కీ గురించి, కాపుల బాగోగుల గురించి వైసీపీ నేతలు, ఆ ప్రభుత్వం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, రాక్షసులు వేదపారాయణం చేసినట్లుగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు అభివర్ణించారు….

Read More

జగన్ రెడ్డికి సినీరంగంపై ఎందుకంత కక్ష్య?

– భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్నట్టు.. సినీ కార్మికులనూ బలితీసుకుంటారా? – జగన్ రెడ్డి సినీ పరిశ్రమను వేధిస్తుంటే సినీరంగ పెద్దలు ఎందుకు నోరు మెదపటం లేదు? – టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ తన చేతకాని పాలనతో ఇప్పటికే విద్యారంగం, వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగాలను నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చివరకు సినిమా రంగాన్ని కూడా వదలకుండా నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. సినిమా టికెట్ల దరలు, ధియేటర్లలో తనిఖీల పేరుతో సినీ పరిశ్రమను…

Read More

CM crushing cine industry for revenge:TDP

Cine bigwigs silent on ticket rates, theater checks: Anagani Like construction workers, cine workers being victimised AMARAVATI: TDP Repalle MLA Anagani Satya Prasad on Friday slammed the Jaganmohan Reddy Government for deciding to ‘destroy’ the cine industry by reducing ticket rates and harassing theater owners with inspections. Satya Prasad asked why the film industry bigwigs…

Read More

పౌర స్వేచ్ఛను హత్య చేస్తున్న కేసీఆర్ సర్కారు

– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం.. తెలంగాణలో స్వేచ్ఛను కేసీఆర్ హత్య చేస్తున్నాడు. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడు. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు ఈ దృశ్యం ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతుంది. మేం ఇంట్లో నుంచి కాలు కదిపితే ఆయన గజగజ వణికిపోతున్నాడు. ప్రజాగ్రహం పెల్లుబికిన నాడు నీ ప్రగతి భవన్ లు, ఫాంహౌస్ లు బద్ధలైపోతాయి. జాగ్రత్త కేసీఆర్!ఇదేం సంస్కారం…

Read More

బాల రక్షక్ వాహనాల ప్రారంభం

– ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసమే బాల రక్షక్ వాహనాల ఏర్పాటు – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద రెండు బాల రక్షక్ వాహనాలను ప్రారంభించిన మంత్రి తలసాని, కలెక్టర్ శర్మన్. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న బాలల కోసం తెలంగాణ ప్రభుత్వం 1098 హెల్ప్ లైన్, జిల్లాకు ఒకటి చొప్పున బాలరాక్షక్ వాహనాలను ఏర్పాటు చేసింది.హైదరాబాద్ జిల్లాకు రెండు వాహనాలను…

Read More

రాష్ట్రపతి ఉత్తర్వుకు తూట్లు పొడుస్తున్నారు.. కాపాడండి

– టీచర్ల సమస్యల పరిష్కారం కోసం గవర్నర్‌ను కలిసిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు సైతం తూట్లు పొడుస్తోందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన గవర్నర్ తమిళసైని కలిసి వినతిపత్రం సమర్పించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, రఘునందన్‌రావు, పార్టీ నేతలు స్వామిగౌడ్, విఠల్‌తో కలసి టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్…

Read More