Suryaa.co.in

Month: February 2024

బీజేపీ అభివృద్ధి పనులు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి

-అభివృద్ధి, సంక్షేమం ఏక కాలంలో అమలు చేస్తోంది -అపోహను తొలగించాల్సిన భాద్యత మీడియా ప్యానలిస్ట్ లు పై ఉంది -బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి -బిజెపి రాష్ట్ర స్థాయి రాష్ట్ర అధికార ప్రతినిధి లు, మీడియా -ప్యానలిస్ట్, జిల్లా మీడియా ప్రతినిధులతో కార్యశాల -రాష్ట్రస్థాయి కార్యశాల కు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షురాలు…

బిజెపిది జాతీయ వాదం.. మత వాదం కాదు

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ….మతం పేరుతో విభజన చేసి ఓట్లు దండుకునే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ ది అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో మైనారిటీ మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా…

సందేశ్ ఖాలీలో భర్తల ఎదుటే అత్యాచారాలు, హత్యలు

– సందేశ్ ఖాలీ సంఘటనలు నిరసిస్తూ ఆందోళనలు – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి – బిజెపి శ్రేణులు తో ఆడియో కాన్ఫరెన్స్ విజయవాడ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ ఖాలీ లో మహిళల పై అత్యాచారాలు, హత్య లు జరుగుతున్న ఘటనలు ను నిరసిస్తూ ఆందోళన లు చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు…

రేవంత్.. దమ్ముంటే నాపై మల్కాజిగిరిలో పోటీ చేయ్

-కొడంగల్‌లో ఓడినప్పుడు ఏమైంది నీ మగతనం? -కొడంగల్ లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా? -జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నువ్వు మగాడివి కాదా? -టీజీ సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సవాల్ టీజీ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. రేవంత్ నిజంగా మగోడైతే కొడంగల్‌కు రాజీనామా చేసి, తనప…

అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్థూపం లేకుండా చేస్తారా?

– మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు – అధికారంలో ఉండి పోటీ యాత్రలు చేస్తే ఎలా? – మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో ఉంది. ప్రభుత్వ కుట్రను, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న భావనతోనే మేడిగడ్డ వెళ్తున్నాం.తెలంగాణను ఎండబెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం కనిపిస్తోంది. అవినీతి జరిగిందని పదేపదే మాట్లాడుతున్నారు. జరిగిన…

మార్చి 1న ఛలో మేడిగడ్డను జయప్రదం చేద్దాం: కడియం

వరంగల్ : కాళేశ్వరం పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ప్రజలకు వాస్తవాలను వివరంచడానికి మార్చి 1 చలో మేడిగడ్డకు బి ఆర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ కి చెందిన ఎంపీ లు,ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ లు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్లు,డీసీసీబీ చైర్మన్లు, పార్టీ నాయకులు…

ఏపీలో 18 సర్క్యూట్లలో టెంపుల్ టూరిజం

• ఆధ్యాత్మిక పర్యాటకంలో నూతన శకానికి నాంది.. • ఆధ్యాత్మిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట.. • చారిత్రాత్మక దేవాలయాలు, ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ టెంపుల్ టూరిజం.. • శీఘ్ర దర్శనం, విశేష పూజలు, అభిషేకాలు, వ్రతములు తదితర అన్ని రకాల సేవలు అందుబాటులో.. – ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖా మంత్రి…

ఎన్నికల తర్వాత జగన్ బెంగుళూరు ప్యాలెస్ కు పారిపోవడం ఖాయం

• టీడీపీ – జనసేన పక్షాన నిలవడానికి ప్రజలు..పార్టీలు ముందుకొస్తుంటే, జగన్ ముఖం చూడటానికి సొంతపార్టీ నేతలే ఇష్టపడటం లేదు • పార్టీ టిక్కెట్ల కేటాయింపుల్లో జగన్ రెడ్డి వైసీపీని..రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చాడు • వైసీపీని ప్రజలు ఛీ కొడతారని తెలిసే చిత్తూరు వ్యక్తిని ఒంగోలులో.. నెల్లూరు అభ్యర్థిని నరసరావుపేటలో పెట్టాడు • 5 ఏళ్లలో…

టెండర్ల ముసుగులో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు రూ.1250 కోట్ల భారీ డిస్కౌంట్

• తన దోపిడీకి సహకరిస్తుందనే రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన రూ.1250కోట్లను జగన్, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు ధారాధత్తం చేశాడు • డైరెక్టర్ మైన్స్ & జియాలజీ వెంకటరెడ్డి, డైరెక్టర్ జనరల్ GST ఇంటిలిజెన్స్ (గవర్నమెంట్ ఆఫ్ఇండియా) వారికి రాసిన లేఖతో జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థల మధ్య ఉన్న దోపీడీ…

పేదల్ని అప్పులపాలు చేసి, రోడ్డున పడేసిన జగన్ రెడ్డి

• 5 ఏళ్లలో పేదలకు 25 లక్షలఇళ్లు నిర్మిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి, చివరకు 10శాతం ఇళ్లు కూడా నిర్మించలేదు • టీడీపీప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే, జగన్ రెడ్డి ట్రాక్టర్ రూ.10వేలకు అమ్మాడు. సిమెంట్..ఇనుము ధరలు పెంచి సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసేలా పేదల్ని భయపెట్టి చివరకు ఒక్కో కుటుంబంపై రూ.5…