జీవో 35 ర‌ద్దు పిటీష‌న‌ర్ల‌కు మాత్ర‌మే వ‌ర్తింపు

– తీర్పు కాపీలో స్ప‌ష్టం చేసిన ఏపీ హైకోర్టు
– హోంశాఖ ముఖ్యకార్య‌ద‌ర్శి కుమార్ విశ్వ‌జిత్
టిక్కెట్ రేట్ల జీవో 35 పై హైకోర్టులో వేర్వేరుగా మూడు రిట్ పిటిష‌న్లు. మూడు పిటీష‌న్ల‌కు క‌లిపి ఒకే సారి విచార‌ణ‌,తీర్పు వెలువ‌రించిన కోర్టు. తెనాలిలో నాలుగు ధియేట‌ర్లు,చోడ‌వ‌రంలో ఒక ధియేట‌ర్ తో కు పాత ప‌ద్దతిలో అనుమ‌తి. ఉత్త‌రాంధ్ర‌,తూర్పుగోదావ‌రి జిల్లాల్లోని 225 ధియేట‌ర్ల‌కూ తీర్పు వ‌ర్తింపు. ఈ ధియేట‌ర్ల‌కు మాత్ర‌మే జీవో 35 స‌స్పెండ్ చేసిన హైకోర్టు. మిగిలిన ధియేట‌ర్ల విష‌యంలో జీవో 35 అమ‌ల్లో ఉంద‌న్న హోంశాఖ ముఖ్యకార్య‌ద‌ర్శి కుమార్ విశ్వ‌జిత్. జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ల అనుమ‌తితో మాత్ర‌మే టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు.

Leave a Reply