Suryaa.co.in

Month: December 2021

International

విమాన ప్రయాణం మధ్యలో కరోనా..బాత్రూమ్‌లో మూడు గంటలకు పైగా…

వాషింగ్టన్‌ : కరోనా పుణ్యమాని చేదు సంఘటనలే కాదు.. హృదయవిదాకర ఘటనలు కొకొల్లలు చోటుచేసుకున్నాయి. అటువంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. విమాన ప్రయాణంలో మధ్యలో కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలడంతో మూడు గంటలకు పైగా అందులోని బాత్రూమ్‌లో ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే మిచిగాన్‌కు చెందిన టీచర్‌ మరిసా ఫోటియో. చికాగో నుండి…

Business News National

వస్త్రాలపై జీఎస్.టీ పెంపు…వెనక్కి తగ్గిన కేంద్రం

న్యూఢిల్లీ: వస్త్రాలపై వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పెంపుపై దేశవ్యాప్తంగా చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్ర వ్యాపారుల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీఎస్‌టీ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. జనవరి 1 నుంచి జీఎస్‌టీ పెంపు అమలును జీఎస్‌టీ కౌన్సిల్ బుధవారంనాడు ఏకగ్రీవంగా వాయిదా వేసింది. ప్రస్తుతం టెక్స్‌టైక్స్‌పై ఉన్న 5 శాతం జీఎస్‌టీని 12 శాతానికి పెంచుతూ…

Andhra Pradesh

ఏపీలో నేటి నుంచి ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు

-ఏపీలో మద్యం పాలసీ సడలింపులు -ఇటీవలే పన్ను రేట్లు సవరించిన సర్కారు -ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలపై కీలక నిర్ణయం -ఇక నుంచి అందుబాటులోకి ప్రీమియం బ్రాండ్లు ఏపీలో ఇటీవల మద్యంపై పన్ను రేట్ల సవరణ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నేటి నుంచి ప్రీమియం…

Andhra Pradesh

అవ్వాతాతలకు రూ.3వేలు పెన్షన్ ఇవ్వలేని జగన్ రెడ్డి..మూడు రాజధానులు కడతాడా.?

-ఏటేటా సామాజిక పింఛన్లకు కోతపెడుతున్న ముఖ్యమంత్రి, మూడేళ్లలో 60లక్షల ఓట్లు పెరిగాయనడం అనుమానాలకు తావిస్తోంది -చంద్రబాబునాయుడి హాయాంలో 55లక్షలమందికి పింఛన్లు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి 50లక్షలకే పరిమితమయ్యాడు -ఒక ఇంటిలో ఒకరికే పింఛన్ అంటున్న జగన్మోహన్ రెడ్డి, పదవుల్లోకూడా అదేవిధానాన్ని ఎందుకు అమలుచేయడంలేదు? -టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు,…

Andhra Pradesh

2020-21 ఆర్ధిక సంవత్సరం రాష్ట్రానికి ఒక తిరోగమన సంవత్సరం

-ప్రభుత్వం అన్ని రంగాలను దివాలా తీయించింది -2021-22 కు సైతం ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక లేదు -యనమల రామకృష్ణుడు ఒక వేటగాడి చేతిలోని బాణం ఎంత ప్రమాకరమో…ఒక నియంతృత్వ పాలకుడి చేతిలో అధికారం కూడా అంతే ప్రమాదకరం. అటువంటి నియంత పాలకుడి పాలనలో ప్రజాస్వామ్యం, ప్రజలే బాధితులుగా ఉంటారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన…

Andhra Pradesh

జగన్ రెడ్డి పీడక – లూఠీ నామ సంవత్సరం 2021

-ప్రపంచానికి కరోనా వైరస్ – రాష్ట్రానికి జగనోరస్  -టీడీపీ కేంద్రకార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు 2021 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి పీడకలూఠీ నామసంవత్సరంగా ప్రజలకు దారుణమైన చేదుజ్ఞాపకాలను మిగిల్చిందని, ఈ సంవత్సరం రాష్ట్రం జగన్ అనే వైరస్ తో పీడింపబడిం దని, వ్యవస్థలుసహా, రాష్ట్రంలోని ప్రజలంతా సదరు వైరస్ బారినపడిన వారేనని, ఒక్కఛాన్స్…

English

YCP trying to incite and exploit Kapu sentiment: TDP

Radha quit YCP after Jagan humiliated him: Ramanaidu CM gave importance to Ranga killers AMARAVATI: TDP Palacole MLA Nimmala Ramanaidu on Friday accused the Jaganmohan Reddy Government of trying to incite the Kapu sentiment in order to exploit it to…

Andhra Pradesh

ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు:మల్లాది విష్ణు

కొత్త ఆశలు, ఆకాంక్షలతో 2022వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరమంతా తనపై చూపిన విశేషమైన ప్రేమాభిమానాలు, ఆదరణకు ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మీ యొక్క ప్రోత్సాహం, సహకారంతో గత రెండున్నరేళ్ల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అనితర…

Andhra Pradesh

నూతన సంవత్సర వేడుకలకు మంత్రి కొడాలి నాని దూరం

– ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం – ఒమిక్రాన్ విస్తరిస్తున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి – నాయకులు, కార్యకర్తలు, ప్రజలెవరూ రావద్దని మనవి గుడివాడ, డిసెంబర్ 31: 2022 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో…

Andhra Pradesh

ప్రభుత్వాసుపత్రిలో రూ.2 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు

– రూ. 70 లక్షలతో జెరియాట్రిక్ వార్డు నిర్మాణం – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, డిసెంబర్ 31: కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రూ. 2 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు….