Suryaa.co.in

Month: September 2022

English

CM launches YSR Kalyanamasthu, YSR Shadi Tofa schemes

Amaravati, Sept 30: Chief Minister YS Jagan Mohan Reddy launched YSR Kalyanamasthu and YSR Shadi Tofa schemes which would come into effect from October 1. Speaking on the occasion, the Chief Minister said that the schemes would help in preventing…

Andhra Pradesh

మండల్ విగ్రహ ధ్వంసంతో బీసీల ఆత్మగౌరవం దెబ్బతీశారు

-జగన్ రెడ్డి నియంతృత్వ పాలనా కోటను బీసీలంతా ఏకమై పగులగొట్టడం ఖాయం – శాసనమండలి సభ్యులు బి.టి.నాయుడు బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు బి.పి.మండల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించిన విగ్రహ దిమ్మెను జగన్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేయడం అరాచకత్వానికి నిదర్శనం. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి తన తండ్రి విగ్రహాలను…

Andhra Pradesh Telangana

ఉచిత విద్యుత్‌ పేరుతో వైఎస్సార్‌ ఆశయాలకు వైసీపీ తూట్లు

-మీటర్లు పెట్టి 7వేల కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేక పోయారు -మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నారు -ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేకులనే వ్యతిరేకించాం -ఇప్పుడంతా కలసే బతుకుతున్నాం -ఏపీ మంత్రులపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి  ఫైర్‌  ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పై వైయస్సార్సీపి జనరల్ సెక్రెటరీ…

Telangana

తెలంగాణ‌లోని 3 పట్టణాలకు ఇండియన్‌ స్వచ్ఛత లీగ్ అవార్డులు

తెలంగాణ పట్టణాలకు మరో మూడు అవార్డులు వచ్చాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, అలంపూర్‌, కోరుట్ల మున్సిపాలిటీలను ఇండియన్‌ స్వచ్ఛత లీగ్ ( Indian Swachhata League ) అవార్డులకు కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. శుక్రవారం నాడు ఢిల్లీలోని త‌ల‌్కటోరా స్టేడియంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కేంద్ర గృహ,పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ చేతుల మీదుగా…

Andhra Pradesh

వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

-వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించిన సీఎం -ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, భవన నిర్మాణ కార్మికుల, పేద అమ్మాయిల వివాహాలకు వైయస్సార్‌ కళ్యాణమస్తు -ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల పెళ్లిళ్లకు వైయస్సార్‌ షాదీ తోఫా -అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా ఈ సందర్భంగా సీఎం…

Andhra Pradesh

వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు చేరిక దాదాపు ఖరారు

– కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా కార్యక్రమం ప్రారంభానికి సమయం కావాలని కోరిన అధికారులు – అక్టోబరు 5కు బదులు, అక్టోబరు 15 న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేరిక కార్యక్రమం. – దీంతోపాటు ఫ్యామిలీ డాక్టర్‌ పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభం. – ప్రస్తుతం వైయస్సార్‌ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు, కొత్త…

బాధ్యత లేని అధికారం అనే రుగ్మతే నేటి కాంగ్రెస్‌ పార్టీకి శాపం!

(వేణుంబాక విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు) కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలకు నామినేషన్‌ వేయడానికి గడువు నేటితో ముగుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో సమర్ధులు, జనాదరణ ఉన్న ముఖ్యమంత్రులను పార్టీ అధ్యక్షులుగా న్యూఢిల్లీకి రప్పించడం తొలి ప్రధాని కాలం నుంచీ ఉంది. అదే బాటన ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ జీ…

వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు

-కేసీఆర్, హరీష్ రావు, టీఆర్ఎస్ ను చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు -8 ఏళ్లు అధికారంలో ఉండి టీఆర్ఎస్ తెలంగాణ‌కు చేసింది ఏంటి? -హరీష్ రావుకు కేసిఆర్ తో తగువులు ఉంటే అక్కడ చూసుకోండి -కేసీఆర్ ను మా చేత తిట్టించాలనే విధంగా హ‌రీష్ రావు తీరు కనిపిస్తోంది -హ‌రీష్ రావు…

ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగితే “గ్యాంగ్ ఆఫ్ ఫోర్” కు సంతోషమా..!?

– గడప గడపకూ ప్రభుత్వంపై సీఎం సమీక్షనూ ఎల్లో మీడియా వక్రీకరించింది – గోతి కాడ నక్కల్లా టీడీపీ – ఎల్లో మీడియా కాచుకు కూర్చున్నాయ్ – గడప గడపకూ కార్యక్రమానికి స్పందన చాలా బాగుంది.. – సీఎం సమీక్ష తర్వాత ఎమ్మెల్యేలకు కాన్ఫిడెన్స్ పెరిగింది – ఏపీ ప్రయోజనాలే మాకు ముఖ్యం – హరీష్…

వివక్ష లేకుండా రైతులందరి సుబాబుల్ పంటను కొనుగోలు చేయాలి

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తేదీ 30-09-22 గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ విషయం- సుబాబుల్ పంట కొనుగోళ్లలో కూడా రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి- వివక్ష లేకండా రైతులందరి పంటను కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో రైతులు తాము పండించిన పంట…