Suryaa.co.in

Month: March 2022

National Telangana

ఏప్రిల్ 1వ తేదీ నాడు బోర్డ్ విద్యార్ధులతో ముచ్చటించనున ప్రధానమంత్రి!

విద్యార్ధులలో బోర్డ్ పరీక్షల పట్ల మరియు ప్రవేశ పరీక్షల పట్ల  భయాన్ని ,ఒత్తిడిని తగ్గించడానికి2018 నుండి ప్రతి సంవత్సరము  మాననీయ ప్రధానమంత్రిగారు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్ధులతో, ఉపాధ్యాయులతో మరియు తల్లిదండ్రులతో  పరీక్ష పే  చర్చ లో భాగంగా ముచ్చటిస్తూ విద్యార్ధులకు విలువైన సూచనలను చిట్కాలను అందిస్తున్నారు.  ఈ చర్చలో పాల్గొనడానికివిద్యార్ధులకు  పోటీలు నిర్వహించబడుతాయి. ఈ పోటీలలో…

రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులలో అప్పు తీసుకోవడం తప్పు

-ఏదేచ్చగా ఏఫ్ఆర్బియం నిబంధనల ఉల్లంఘన -గ్యారంటీల మాటన గారడి -కార్పోరేషన్ రుణాల మాటున కాకి లెక్కలు -మూలధన వ్యయం చేయడంలో అన్యాయం -బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ లంకా దినకర్ గత మూడు సంవత్సరాల్లో ఏఫ్ఆర్బియం పరిధి దాటి తీసుకున్న రుణాల వివరాలు ఇవ్వకుండా ఆ పరిధిలో రుణాలు చేయవచ్చు అని చెప్పిన సీఎం ప్రత్యేక…

Andhra Pradesh

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

-కదిలిన రెవెన్యూ యంత్రాంగం -ఫలించిన ‘”నేనుసైతం”‘ *పోరాటం -కోయిల్ కొండ తహసీల్దార్, ఆర్ఐల సస్పెన్షన్ -కలెక్టర్ వెంకట్రావ్ ఋణపడివుంటాం -పోలీస్ అధికారులపై చర్యలు ఏవి….? -సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలంలో ఇసుక అక్రమ రవాణను అరికట్టాలని, ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం మోపాలని మహబూబ్ నగర్ జిల్లా…

Andhra Pradesh

అందరూ జగన్ రెడ్డి ప్రభుత్వ బాధితులే

– రాష్ట్రంలో రాక్షస పాలన -ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలోసిన వైసీపీ ప్రభుత్వం – నెల్లూరులో గోవా మద్యం వ్యాపారం వెనుక వైసీపీ నేతలు..వారికి అది అలవాటైన వ్యాపారమే ఏపీ ప్రతిష్టను పాతిపెడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది – నెల్లూరులోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన జగన్ సర్కార్ పై ముస్లింల…

నేర చరితులకు టీటీడీ పదవులు ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి : నేర చరితులకు టీటీడీ పదవులు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.నేరచరిత్ర ఉన్న వారిని బోర్డు సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. వాయిదాపై పిటిషనర్‌ తరపు లాయర్‌ అశ్వనీకుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.కేసు వివరాలను ధర్మాసనానికి అశ్వనీకుమార్‌ వివరించారు.నేరచరితులను ఎలా నియమిస్తారని ధర్మాసనం ఆగ్రహం…

గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారు

– రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని జగన్ రెడ్డి వ్యక్తిగత అజెండాతో సర్వనాశం చేస్తున్నారు – పార్టీ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసంగం విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకార సభలో జగన్ రెడ్డి ప్రకటించి అందుకు విరుద్ధంగా, అసాధారణంగా మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాల్ని ప్రజలపై మోపారని తెలుగుదేశం…

Entertainment

ఉగాది సినీ పురస్కార గ్రహీతలు ..

ఏప్రిల్ 2 వ తేదీ శనివారం ప్రసాద్ లాబ్ లో “ఉగాది సినీ పురస్కారాలు” కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులు జె వి మోహన్ గౌడ్ , విజయ్ వర్మ పాకలపాటి , కూనిరెడ్డి శ్రీనివాస్ కలిసి పురస్కార గ్రహీతలు వివరాలు తెలియజేస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.. 90…

National

లేబర్ కోడ్స్‌పై పలు రాష్ట్రాలు నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో చట్టబద్దత కల్పించిన నాలుగు లేబర్‌ కోడ్స్‌పై ఇప్పటికే అనేక రాష్ట్రాలు నియమ, నిబంధనలను నోటిఫై చేసినట్లు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కోడ్‌ ఆన్‌ వేజెస్‌ 2019కి సంబంధించి కేంద్రాపాలిత ప్రాంతాలతోపాటు 28 రాష్ట్రాలు…

Andhra Pradesh National

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం లేని ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోస్టల్‌ శాఖతో కలిసి పోస్ట్‌ ఆఫీసు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు 2017లోనే ప్రకటించినట్లు విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన…

Andhra Pradesh

ఉపాధి హామీ పని దినాలను 26 కోట్లకు పెంచండి

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి వైఎఎస్సార్సీపీ ఎంపీల విజ్ఞప్తి న్యూఢిల్లీ, మార్చి 30: ఉపాధి హామీ పథకం (నరేగా) కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పని దినాలను 26 కోట్లకు పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ…