-కర్ణాటకలో 10 కేసులు .. ఒకరు మృతి -దేశంలో ఇప్పటి వరకు 5,33,318 మంది మృతి -మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,749...
National
-దర్యాప్తు సంస్థలకు ప్రతిపక్షాలు సమయం ఇవ్వాలి -పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఆందోళనలు సరికాదు. -మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిసెంబరు 13న...
జమ్మూ, కాశ్మీర్ బిల్లుపై చర్చలో విజయసాయి రెడ్డి విజ్ఞప్తి న్యూఢిల్లీ, డిసెంబర్ 18: జమ్మూ, కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే...
– డబ్ల్యూ.హెచ్.ఓ నివేదిక రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తన తాజా...
– రెండు మరణాలు కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్లోనూ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. తాజాగా కేరళ రాష్ట్రంలో మరోసారి...
-కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం చేస్తాం -కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ -ఇటీవల తొక్కిసలాటలో బాలిక...
బిహార్ లోని ఓ కోర్టులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. విచారణ నిమిత్తం తీసుకొచ్చిన ఓ అండర్ ట్రయల్ ఖైదీని దుండగులు...
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగం శరవేగంగా విస్తరిస్తున్నదని కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసింగ్...
శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మధ్య రైల్వే గురువారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల సౌక ర్యార్ధం...
శబరిమలలో భక్తులు పోటెత్తుతున్నారు. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం తీసుకుంటోంది. అయిదు రోజులుగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీని అంచనా...