Suryaa.co.in

National

యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలు పెంపు?

ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచింది. ప్రతి సంవత్సరం యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచడం లేదా తగ్గించడం చేస్తోంది. అయితే ఈసారి యూ ట్యూబ్ లో యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునే వారికి ధరల మోత మోగుతుంది. ఇటీవల టారిఫ్ చార్జీలు కూడా పెరిగాయి. ఇప్పుడు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్రీమయం ప్లాన్స్…

పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్..

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం (ఆగస్టు 27న) తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉదయం 7 గంటల నాటికి 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.80 తగ్గి రూ. 67,090కు చేరుకుంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం…

బెంగాల్లో ఉద్రిక్తంగా విద్యార్థుల ఆందోళన

-బారికేడ్లను బద్దలుకొట్టి… పోలీసులపై రాళ్లు రువ్వారు కోల్కతా: పశ్చిమ బెంగాల్ లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్ మంగళవారం నిరసన చేపట్టింది. ‘నబన్నా హావ్ నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. అయితే, వీరిని…

లడఖ్‌లో కొత్తగా ఐదు కొత్త జిల్లాలు

– జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ జిల్లా జిల్లాల ఏర్పాటు – అమిత్ షా కీలక ప్రకటన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. వాటిని జన్స్కార్, ద్రాస్, షామ్,…

రాహుల్ గాంధీ ఇంటి ముందు జర్నలిస్టుల ఆందోళన

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టుల ఆందోళన చేశారు. తెలంగాణలో జర్నలిస్టుల పై దాడి కి నిరసన తెలిపారు. తెలంగాణలో వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న స్వంతంత్ర జర్నలిస్టుల పై దాడులు జరుగుతున్నాయని, రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు….

బాలుడి కడుపులో తాళం చెవులు, నెయిల్‌కట్టర్లు, కత్తి

బీహార్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోనివ్వడం లేదని తాళం చెవులు, నెయిల్‌కట్టర్లు, కత్తిని మింగిన బాలుడు బీహార్‌లోని మోతిహారిలో తల్లిదండ్రులు ఆన్‌లైన్ మొబైల్ గేమ్స్ ఆడుకోనివ్వడం లేదని ఓ బాలుడు తాళం చెవులు, నెయిల్ కట్టర్లు, కత్తిని మింగేశాడు. అయితే కొంతకాలం సదరు బాలుడు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి…

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ రూ.50లక్షలు గెలుచుకుంది

బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఓ యువ‌తి బంపర్ ఆఫర్ తగిలింది. కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో రూ.50 లక్షల ప్రైజ్ మనీ దక్కించు కున్నారు. రాజ‌స్థాన్‌కు చెందిన న‌రేషి మీనా 2018లో SI పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారు. అయితే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో వైద్యం కోసం ప్రతి రూపాయి కూడబెట్టారు. ఇటీవల కేబీసీలో…

గూగుల్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ ని సెర్చ్ చేయడం నేరం

– పట్టుబడితే 5 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష -బాంబు తయారీ మార్గాలను వెతకడం కూడా నేరం -పట్టుబడితే జైలు శిక్ష భారతదేశంలోని ఐటీ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గూగుల్‌లో చిన్నారుల అశ్లీలత (చైల్డ్ పోర్నోగ్రఫీ)ని సెర్చ్ చేయడం నేరం. ఇలా గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తూ పట్టుబడితే 5 నుంచి…

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్‌ దురోవ్‌ అరెస్టు

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్‌ దురోవ్‌ను(39) పారిస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అజర్‌బైజాన్ నుంచి లే బోర్గట్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్లో మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, పిల్లలపై నేరాలు, పెడోఫిలిక్ కంటెంట్‌, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలో అరెస్టు వారెంట్‌…

దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో వర్షాలు

– ఐఎండీ హెచ్చరిక న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజులపాటు 20 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు వర్షాలు…