రాజద్రోహం చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే
– తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దు – ఇప్పటికే నమోదైన కేసుల్లో చర్యలు తీసుకోవద్దు. -తెల్లదొరల చట్టాలను పాతరేసే ప్రక్రియ కొనసాగిస్తామన్న కేంద్రం రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంపై అమలుపై స్టే విధిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. రాజద్రోహం చట్టంలోని సెక్షన్ 124-ఏ అమలుపై సుప్రీం కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని సుప్రీం…