రాజద్రోహం చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే

– తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దు – ఇప్పటికే నమోదైన కేసుల్లో చర్యలు తీసుకోవద్దు. -తెల్లదొరల చట్టాలను పాతరేసే ప్రక్రియ కొనసాగిస్తామన్న కేంద్రం రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంపై అమలుపై స్టే విధిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. రాజద్రోహం చట్టంలోని సెక్షన్ 124-ఏ అమలుపై సుప్రీం కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని సుప్రీం…

Read More

కరోనాతో పేరెంట్స్ ను కోల్పోయిన వారి పిల్లలకు కేవీఎస్ లో ఉచిత అడ్మిషన్లు

– కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రకటన.. – 4,058 మంది లబ్దిదారుల ఎంపిక.. – దేశంలో 1,240 కేవీఎస్ స్కూళ్లలో ప్రవేశాలు గత రెండేళ్లలో కొవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు ఇరువురిని కోల్పోయిన పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) నిర్ణయించింది. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద ఇటువంటి పిల్లలకు దేశవ్యా ప్తంగా ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రం ఆదేశాల మేరకు కేవీఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్తో తల్లిదండ్రుల్ని…

Read More

సంపాదించిన వారు సాయం చేయండి:సోనియాగాంధీ

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు చేతులా సంపాదించుకున్న వారికి, ఇప్పుడు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అంటే కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్‌ను సంపాదించకున్న ఆ చేతులు ఆదుకోవాలన్నమాట. మీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయిందని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ సమావేశంలో చెప్పకనే చెప్పేశారు. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి, సీనియర్‌ నేతలు పార్టీని వీడటంతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కీలక నిర్ణయాలు…

Read More

చిరుతతో పోరాడిన పోలీసులు

సినిమాల్లో హీరో చిరుతపులితో ఒంటిచేత్తో ఫైట్ చేస్తాడు. చివరాఖరకు దాన్ని చంపడమో, దారికితీసుకురావడమో చేస్తాడు. కానీ హర్యానా పోలీసులు హటాత్తుగా వచ్చిన చితరుపులితో రియల్ ఫైట్ చేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది. శహభాష్ పోలీస్. పోలీసులంటే ఎలాంటి సమయాల్లోనైనా ఆదుకుంటారని ప్రజలకు ఒక నమ్మకం. ఎంత క్లిష్ట సమస్య ఎదురైన ధైర్యంగా ముందుండి నిలబడతారనే ఒక విశ్వాసం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హర్యానలో చోటుచేసుకుంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు చిరుతతో…

Read More

ముంబైలో దావూద్ సహచరులపై ఎన్ఐఏ దాడులు

ముంబై: అంతర్జాతీయ ఉగ్రవాది, గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం (Dawood Ibrahim) సహచరుల స్థావరాలు, ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ దాడులు చేస్తున్నది.దావూద్‌ తరఫున హవాలా దందా నిర్వహిస్తున్న వారు, షార్ప్‌ షూటర్లు, డ్రగ్‌ ట్రాఫికర్లు, రియల్‌ ఎస్టేట్‌ మేనేజర్ల ఇండ్లు, స్థావరాలపై ఎన్‌ఐఏ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడిచేశారు. ముంబైలోని బాంద్రా, నగ్‌పాడా, బొరివాలి, గోరేగావ్‌, పాలెల్‌, శాంతాక్రజ్‌ సహా మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దావూద్‌కు చెందిన డీ కంపెనీలోని అగ్రనాయకత్వం…

Read More

చంచల్ గూడ జైల్లో ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు వెంకట్ ను పరామర్శించిన రాహుల్

ఇటీవల ఉస్మానియా లో ఎన్‌ఎస్‌యుఐ నిర్వహించిన నిరసనలో భాగంగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తో సహా 17 మందితో కూడిన ఎన్‌ఎస్‌యుఐ బృందాన్ని 14 రోజుల రిమాండ్ పై చంచల్ గూడ జైల్లో నిర్బంధించిన విషయం విదితమే. రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి బృందాన్ని, చంచల్ గూడ జైల్లో సిఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క తో కలిసి వారికి అండగా తానున్నానని భరోసానివ్వడం జరిగింది. ఈ…

Read More

అంకుర సంస్థల సంస్కృతిని విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలి

విద్యార్థుల్లో ఆ స్ఫూర్తిని పెంచాలి • ఉన్నతమైన ప్రమాణాల కోసం కృషి చేయాలని సూచన • ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు పునరుజ్జీవాన్ని అందించేందుకు మేధో సంపత్తి హక్కుల క్రింద అమలు చేయగల పేటెంట్లపై విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలి • మరింత పటిష్టమైన విధానాల రూపకల్పన కోసం విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం కలిసి పని చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపు • చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయ 69వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి • పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ లను…

Read More

వరల్డ్ రెస్లింగ్ చాంపియన్‌ షిప్ విజేత మన భారతీయుడే

-వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్‌ – ప్రొఫెషనల్ బేస్ బాల్ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయుడు – రింకూ సింగ్ రాజ్‌పుత్ ఘనత నుదుటిపై త్రిపుండ.. మెడలో రుద్రాక్షమాల.. చేతిలో శ్రీరాముడి పేరు ఉన్న వీర్ మహాన్ లుక్.. చూడ్డానికి ఏదో ఆశ్రమానికి వెళుతున్నట్లు కనిపించే ఈ బాహుబలి పేరు రింకూసింగ్ రాజ్‌పుత్. ఇప్పుడీ బాహుబలి.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, ఆసక్తి కలిగించే వరల్డ్ రెస్లింగ్ చాంపియన్‌షిప్ విజేత. అవును. ఇందులో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు….

Read More

బెయిలొస్తే సంబరాలా? అందుకే రద్దు చేస్తున్నాం

– వారంలో లొంగిపోవాలి – సుప్రీం కోర్టు ఆగ్రహం అత్యాచార నిందితుడికి బెయిల్ వచ్చిందని స్వాగతిస్తూ బాధితురాలు నివసిస్తున్న ప్రాంతంలో పోస్టర్లు వెలిశాయి. సామాజిక మాధ్యమాల్లో యువకుడిని పొగుడుతూ ప్రచారం జరిగింది. నిందితుడిని కీర్తిస్తూ అతని బంధువులు, అనుచరులు కరపత్రాలు అతికించారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి బెయిల్ను రద్దు చేసింది. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. అత్యాచారం కేసులో నిందితుడైన…

Read More

నీట్ పీజీ 2022 ని వాయిదా వేయండి

– కేంద్రమంత్రికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ పరీక్షలను వాయిదా వేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర ఆరోగ్య శాఖామంత్రికి లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇదీ.. నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో, సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాకి లేఖ రాసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…

Read More