రిటైల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న కే బ్యూటీ

-భారతదేశ వ్యాప్తంగా జనరల్ ట్రేడ్ మరియు ఆధునిక వర్తకం లోనికి ప్రవేశిస్తూ కే బ్యూటీ తన రిటెయిల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది -భారతదేశ వ్యాప్తంగా అందం తలుపులు తెరుస్తూ కే బ్యూటీకి ప్రాప్యతను విస్తృతం చేయడానికి కత్రినా కైఫ్ మరియు నైకా ప్రణాళికలను విడుదల చేశారు -పంపిణీలో ఈ విస్తరణ కే బ్యూటీ యొక్క ఉన్నత స్ఫురద్రూప అనుభవాన్ని మేకప్ ద్వారా భౌతిక -సంభాషణను కోరుకునే విస్తృత వినియోగదారుల పటిష్ట పరిధి వ్యాప్తంగా దూసుకువెళుతుంది భారతీయ నటీమణి కత్రినా…

Read More

సోనియాకు ఈడి నోటీసులు ఇవ్వడం బిజెపి పిరికిపంద చర్య

– ఎల్ టి టి, టెర్రరిస్టులకు భయపడని కుటుంబం ఈడీ నోటీసులకు భయపడతుందా? – ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకుల పై ఈడీ, ఐటి దాడులు చేయించడం అప్రజాస్వామికం కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేని బిజెపి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇప్పించడం పిరికిపంద చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర…

Read More

అదానీ దేశ ప్రధాని మాదిరి వ్యవహరిస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం రూ. 1,000 కోట్లను ఖర్చు చేస్తోందని… కేంద్ర ప్రభుత్వం మాత్రం లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముకుంటోందని ఆమె విమర్శించారు. కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన ఎయిరిండియా సంస్థను కేవలం కొన్ని వేల కోట్లకే అమ్మేశారని దుయ్యబట్టారు. వ్యాపారవేత్త అదానీకి ప్రభుత్వ సంస్థలన్నింటినీ ధారాదత్తం చేస్తున్నారని కవిత విమర్శించారు….

Read More

మోదీకి పెరిగిన ప్రజాదరణ…

కరోనా వైరస్ మానవాళిపై విరుచుకుపడి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. మన దేశంలో కరోనాతో 5.25 లక్షల మంది ఇప్పటి వరకు మరణించినట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే ఏకంగా భారత్ లో 40 లక్షల మందికి పైగా మరణించినట్టు ఆ మధ్య ఓ నివేదిక విడుదల చేసింది. కానీ, అధికారిక గణాంకాల కంటే మృతుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు ఈ సంక్షోభాన్ని…

Read More

కాంగ్రెస్‌పై నటి నగ్మా ఆగ్రహం

వచ్చే నెల 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన 10 మంది అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన కొందరు సీనియర్ నేతలు ట్విట్టర్ వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాజ్యసభ సీటును ఆశించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, కాంగ్రెస్ ముంబై యూనిట్ ఉపాధ్యక్షురాలు, నటి నగ్మా కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘నా తపస్సులో ఏదైనా తగ్గి…

Read More

అందరూ మరణించినట్టే: నేపాల్

నేపాల్ లో చిన్న విమానం కూలిపోయిన ఘటన అతిపెద్ద విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో అందరూ మరణించినట్టు భావిస్తున్నామని నేపాల్ ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది సహా 22 మందితో వెళుతున్న విమానం పర్వతాల్లో కూలిపోవడం తెలిసిందే. ఇప్పటి వరకు 14 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి ఆనవాళ్ల కోసం గాలింపు పనులు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, ఒక బృందం అక్కడకు చేరుకోగలిగినట్టు నేపాల్ సివిల్ ఏవియేషన్ విభాగం తెలిపింది. ప్రమాదం నుంచి…

Read More

గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే గంజాయి అలవాటైంది: ఆర్యన్ ఖాన్

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే క్లీన్‌చిట్ పొందిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (NCB) ఎదుట సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆర్యన్ అమెరికాలో ఉండగానే గంజాయి తాగడాన్ని అలవాటు చేసుకున్నాడని, ఈ విషయాన్ని స్వయంగా తమతో చెప్పాడని 6 వేల పేజీల చార్జ్‌షీట్‌లో ఎన్సీబీ పేర్కొంది. నిద్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కోసమే గంజాయి తీసుకునేవాడినని చెప్పాడని పేర్కొంది. క్రూయిజ్ నౌకలో డ్రగ్స్…

Read More

స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటి ధరలు పెరుగుతున్న క్రమంలో… నిత్యావసర వస్తువులతో పాటు అన్నింటి ధరలపై వీటి ప్రభావం పడుతోంది. అయితే వారం క్రితం లీటర్ పెట్రోల్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో జనాలు కొంత సంతోషించారు. కానీ ఇంతలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై…

Read More

ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టనున్న కేంద్రం

ఆన్ లైన్ షాపింగ్ లో ఏదైనా కొనుగోలు చేసే ముందు ఏం చేస్తారు..? అప్పటికే వాటిని కొని వినియోగించిన వారు ఎలా ఉందో చెబుతూ ఇచ్చిన రివ్యూలను చూస్తారు. ఆ తర్వాతే కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఆ రివ్యూలే ఫేక్ అయితే, కొనుగోలు దిశగా ప్రోత్సహించేందుకు కావాలని సానుకూల రివ్యూలు రాయిస్తుంటే..? వినియోగదారులను మోసపుచ్చడమే అవుతుంది. కొన్ని ఈ కామర్స్ సంస్థలు ఈ తరహా అనైతిక వ్యవహారాలకే పాల్పడుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వీటికి చెట్…

Read More

8,000 ఉద్యోగాలు హుష్ కాకి!

మంచి ఆఫర్లతో ఉద్యోగులను ఆకర్షించడంలో స్టార్టప్ లు పోటీ పడుతుంటాయి. గత రెండేళ్ల కాలం స్టార్టప్ లకు స్వర్గధామం అని చెప్పుకోవాలి. వేలాది స్టార్టప్ లు ప్రాణం పోసుకున్నాయి. అయితే, వీటిల్లో నిలిచి గెలిచేవి ఎన్నన్నది కాలమే చెప్పాలి. ఇప్పటి వరకు ఉద్యోగులను నియమించుకునే విషయంలో పోటీ పడిన స్టార్టప్ లు.. ఇప్పుడు వారిని తొలగించడంలో పోటీ పడుతున్నాయి. మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, క్యాష్ బర్నింగ్ (వ్యాపార విస్తరణ కోసం ఖర్చు పెట్టడం)కు బదులు…

Read More