-పెట్రోల్,డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ భారీ తగ్గింపు..
దీపావళి పర్వదినం వేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ.5,...
కేరళలో పంపనూరు రైల్వే స్టేషన్ పక్కన చెత్త కుప్ప దగ్గర ఒక పెద్దావిడ బిచ్చం అడుగుతూ కుర్చుని ఉంది .
ఆ పక్కనే ఒక ఆవిడ వెళుతూ .....
ఈ పెద్ద ఆవిడని చూసి , మల్లపురం స్కూల్లో నేను చదివేటప్పుడు లెక్కల టీచర్ కదా అని ఆశ్చర్యపోతూ ..... దగ్గరికి వెళ్లి విచారించగా ,
అవును నేను...
దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో భాజపాకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఆశించినంతగా రాణించలేకపోయింది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ మూడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుని భాజపాకు షాక్ ఇచ్చింది. అటు బంగాల్లో టీఎంసీ క్లీన్స్వీప్ చేసి మొత్తం నాలుగు...
తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కార్యాలయం సమీపంలో ప్రమాదం జరిగింది. ఉదయం తొమ్మిదిగంటల సమయంలో ప్రధాన సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో పెద్ద చెట్టు కూలింది. ఈప్రమాదంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత నుజ్జునుజ్జు అయింది. కొన్ని వాహనాలకు నష్టం వాటిల్లింది. గాయపడిన వారిలో ఒకరిని చికిత్స నిమిత్తం చేర్చారు. ఫోర్ట్ ట్రాఫిక్ పోలీస్...
మిస్ కేరళ అన్సీకభీర్ తన స్నేహితురాలుతో కలిసి కారు లో తిరువనంతపురం నుంచి నుంచి వస్తుండగా మార్గమధ్యంలో ఎర్నాకులం వద్ద హాలీడే ఇన్ బైపాస్ రోడ్డు పై బైక్ ను తప్పించబోయి చెట్టు కు కారు ఢీ కోన్నడంతో కారు లో ఉన్న మిస్ కేరళ అన్సీకభీర్, ఆమె స్నేహితులు మిస్ రన్నరప్ అంజనా...
- పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలు
- కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని...
- నాడు మరాఠా బాల్ థాకరే నేడు కన్నడ పునీత్ రాజ్ కుమార్
పునీత్ రాజ్ కుమార్.. ఒక పునీతుడు.. గొప్ప పుణ్యాత్ముడు..మరుపురాని మానవతావాది,హిందూ ధర్మ పరిరక్షకుడు, హైందవ ధర్మ వీరుడు..తళుకు బెళుకుల సినిమారంగంలో, పైసలు సంపాదించడమే తప్ప, విలువలు ఉండని ఒక రంగుల ప్రపంచంలో... విలువల కోసమే నిలబడిన ఒక గొప్ప మహానుభావుడు.. గొప్ప...
- జాతీయ గో సమ్మేళనం లో బాబా రాందేవ్
గోమాత ను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి పీఠం వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గో సమ్మేళనం ముగింపు సభలో ఆదివారం ఆయన ప్రసంగించారు.
టీటీడీ పాలకమండలి...
- పెగాసస్ స్పైవేర్పై భారత్లో ఇజ్రాయెల్ రాయబారి గిలిన్స్ వెల్లడి
- మోడీ సర్కార్ కొనుగోలు చేసిందని చెప్పకనే చెప్పారు..
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ను ఆయా దేశాల ప్రభుత్వాలకు మాత్రమే అమ్మామని భారత్లో ఇజ్రాయిల్ రాయబారి నాయోర్ గిలిన్స్ వెల్లడించారు. ఇజ్రాయెల్ సంస్థ తయారుచేసిన మిలటరీ గ్రేడ్ స్పైవేర్ 'పెగాసస్'ను మోడీ సర్కార్ కొనుగోలు చేసిందనే...
తెలంగాణకు రూ.1,264 కోట్లు,ఆంధ్రప్రదేశ్కు రూ.905.59 కోట్లు
న్యూఢిల్లీ : జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.44వేల కోట్లు విడుదల చేసింది. కొవిడ్ కారణంగా ఏర్పడిన పన్ను నష్టం భర్తీ కోసం బహిరంగ మార్కెట్ నుంచి సేకరించిన రుణాలను యథాతథంగా రాష్ట్రాలకు పరిహారం రూపంలో చెల్లించినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది....