8,000 ఉద్యోగాలు హుష్ కాకి!

మంచి ఆఫర్లతో ఉద్యోగులను ఆకర్షించడంలో స్టార్టప్ లు పోటీ పడుతుంటాయి. గత రెండేళ్ల కాలం స్టార్టప్ లకు స్వర్గధామం అని చెప్పుకోవాలి. వేలాది స్టార్టప్ లు ప్రాణం పోసుకున్నాయి. అయితే, వీటిల్లో నిలిచి గెలిచేవి ఎన్నన్నది కాలమే చెప్పాలి. ఇప్పటి వరకు ఉద్యోగులను నియమించుకునే విషయంలో పోటీ పడిన స్టార్టప్ లు.. ఇప్పుడు వారిని తొలగించడంలో పోటీ పడుతున్నాయి. మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, క్యాష్ బర్నింగ్ (వ్యాపార విస్తరణ కోసం ఖర్చు పెట్టడం)కు బదులు…

Read More

ప్రజలు సిగ్గు పడే పని ఒక్కటీ చేయలేదు: ప్రధాని మోదీ

ఎనిమిదేళ్ల పాలనలో మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్న భారత్ నిర్మాణానికి పనిచేసినట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు సాధికారత సాధించాలని బాపూజీ కోరుకున్నట్టు గుర్తు చేశారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో శనివారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. జన్ ధన్ యోజన పథకం ప్రజలకు ఉపయోగపడినట్లు ఈ సందర్భంగా చెప్పారు. రైతులు, కార్మికుల జన్ ధన్ ఖాతాల్లో నేరుగా నగదు డిపాజిట్ చేసినట్టు తెలిపారు….

Read More

భారత్ లో టెస్లా తయారీ ప్లాంట్ పెట్టే ప్రసక్తే లేదు

-టెస్లా అధిపతి మస్క్ సంచలన వ్యాఖ్యలు భారత్ లో టెస్లా తయారీ ప్లాంట్ పెట్టడంపై ఆ సంస్థ అధిపతి, సీఈవో ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట కార్లను దిగుమతి చేసి అమ్మడం, సర్వీసుకు అనుమతించే వరకు ప్లాంట్ ను పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దక్షిణ భారత దేశంలో టెస్లా ప్లాంట్ పెడుతోందంటూ కేంద్రం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. ట్విట్టర్ లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ బదులిచ్చారు. ‘‘ముందుగా…

Read More

తెలుగు వారు గర్వంగా చెప్పుకునే మహానాయకుడు ఎన్టీఆర్

-ఎన్టీఆర్ ది వ్యక్తిగా, రాజకీయ శక్తిగా విలక్షణ వ్యక్తిత్వం -ఆయన పాలన అందరికీ ఆదర్శమని వ్యాఖ్య -యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు -ఉపరాష్ట్రపతి వెంకయ్య మావాడు అని తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే మహానటుడు, మహా నాయకుడు నందమూరి తారకరామారావు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ వెంకయ్య నివాళులర్పించారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్ ది విలక్షణమైన వ్యక్తిత్వమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో, అంత్యోదయ మార్గంలో ఎన్టీఆర్ పరిపాలన…

Read More

జిందాబాద్..జస్టిస్ లావు ధర్మాసనం

హేట్సాఫ్.. జస్టిస్ లావు నాగేశ్వరరావు గారి ధర్మాసనానికి . ఆర్టికల్ 21 గురించి ప్రభుత్వానికి, పోలీసులకు, ప్రజలకు వివరంగా తెలియపరచినందుకు . అలానే ప్రభుత్వానికి గొప్ప హెచ్చరిక చేసారు ఆర్టికల్ 142 ని ఉపయోగించి . కమీషన్ల , పేనల్స్ సిఫార్సులను గోడౌన్లలో ఉంచి కాలగర్భంలో కలుపుతున్న ప్రభుత్వాలకు తమ రాజ్యాంగ బాధ్యతలను గుర్తు చేస్తున్నందుకు . ఈమధ్యే మనందరం గంగూభాయ్ సినిమాలో చూసాం గంగూభాయ్ పోరాటాన్ని , ఆరాటాన్ని . వ్యభిచార వృత్తిలో ఉన్న వారికి…

Read More

భారత్ లో దశలవారీగా డిజిటల్ కరెన్సీ…

భారత్ లోనూ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) గా పేర్కొంటున్నారు. దేశంలో దీన్ని దశలవారీగా ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. నేడు విడుదలైన ఆర్బీఐ వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను అనుసరిస్తున్న ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన నగదు చెలామణీ, చెల్లింపుల వ్యవస్థలతో ఈ డిజిటల్ కరెన్సీ సమన్వయం చేసుకునేలా ఉండాలని ఆర్బీఐ యోచిస్తోంది. భారత్ లో డిజిటల్…

Read More

వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే

– వ్యభిచారం చేయడం తప్పు – కానీ స్వచ్ఛందంగా వ్యభిచారం చేయడం నేరం కాదు – పట్టుపడిన సెక్స్ వర్కర్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు – సెక్స్ వర్కర్ల ఫోటోలను మీడియా క్లిక్ చేయడం కానీ, పబ్లిష్ చేయడం కానీ చేయకూడదు – సుప్రీంకోర్టు వార్నింగ్ వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే అని, వారిని ఇబ్బందిపెట్టి వారి పరువు తీయడం పద్దతికాదని పోలీసులకు, మీడియా వారికి సుప్రీం కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇకనుంచి వ్యభిచారం…

Read More

భారతదేశ శీఘ్రప్రగతికి ఇన్నోవేషన్ రంగం బలోపేతమే సత్వరమార్గం

-దావోస్ లో భారతదేశ ఇన్నోవేషన్ రంగంపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ భారతదేశం స్టార్టప్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల స్థాపకులతో మంత్రి కే. తారక రామారావు చర్చగోష్ఠి లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో స్టార్ట్ అప్ ఈకొ సిస్టమ్ బలోపేతానికి సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి సాధించాలంటే దేశంలో ఇన్నోవేషన్ కల్చర్ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నోవేషన్ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానమే కాకుండా…

Read More

కచ్చితమైన మార్పు ఉండబోతోంది:కేసీఆర్

-దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి -ఎందరో ప్రధానులు వచ్చారు.. దేశ పరిస్థితులు మాత్రం మారలేదు -రెండు మూడు నెలల్లో సంచలన వార్తను చెపుతాను: కేసీఆర్ బెంగళూరుకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలిసిన సంగతి తెలిసిందే. సమావేశానంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని ఆయన చెప్పారు. కచ్చితమైన మార్పు ఉంటుందని… దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. రెండు, మూడు…

Read More

ఐఎస్ బీ 20వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు

-ఆసియాలో ఉన్నత బిజినెస్ స్కూల్స్ లో ఇది ఒకటి: హైదరాబాద్ ఐఎస్ బీలో ప్రధాని మోదీ -2001లో వాజ్ పేయి ప్రారంభించారని వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, 2001లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హైదరాబాదులో ఐఎస్ బీని ప్రారంభించారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు…

Read More