మంకీపాక్స్ వ్యాప్తికి కారణాలు వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వైరస్ వ్యాప్తికి గల ప్రధాన కారణం ఏమిటో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. శృంగారం కారణంగానే అది ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు పేర్కొంది. మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా అది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. మంకీపాక్స్ వైరస్ సోకినవారు ఇతరులకు దూరంగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని, వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు….

Read More

రేషన్‌కార్డుకు కొత్త నిబంధనలు..

-సంఖ్య తగ్గించే దిశగా అడుగులు.. అమరావతి: రేషన్‌ కార్డుల సంఖ్య మరింత తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన‌ కొత్త నిబంధనలను కేంద్రం తెరపైకి తెచ్చింది.దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ అనర్హులు కార్డులను సరెండర్‌ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాజా నిబంధనలు.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు ఆదాయం ఉన్న వారు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారే…

Read More

కరోనా వైరస్ పోలేదు..నేను హాజరు కాలేను: సోనియా గాంధీ

తాను కరోనా వైరస్ నుంచి కోలుకోలేదని, తాను విచారణకు హాజరుకాలేనని ఈడీకి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టంచేశారు. ఇదిలావుంటే సోనియా తనయుడు రాహుల్ గాంధీకి కూడా ఇదే కేసులో ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. రాహుల్ ఈ నెల 13న ఈడీ ఎదుట హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొన్నిరోజుల కిందట కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి సోనియా ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే, నేషనల్…

Read More

మెక్ డొనాల్డ్స్ లో కూల్ డ్రింక్‌ లో బల్లి..

మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్ లోని కూల్ డ్రింక్ చనిపోయిన బల్లి కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో సదరు మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్ లో తనిఖీలు జరిపిన అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు రూ. 1 లక్ష జరిమానా విధించారు. ఆ ఔట్ లెట్ కు సీలు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… భార్గవ్ జోషి…

Read More

తెలంగాణ‌కు మాట‌లు, గుజ‌రాత్‌కు మూట‌లు:కేటీఆర్ ట్వీట్‌!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)కి చెందిన బీజేపీ కార్పొరేట‌ర్ల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలో జ‌రిగిన ఈ భేటీలో కార్పొరేట‌ర్ల‌ను మోదీ ఆత్మీయంగా ప‌ల‌క‌రించార‌ని, స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశార‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ భేటీని ప్ర‌స్తావిస్తూ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. తెలంగాణ‌కు, హైద‌రాబాద్‌కు ఇప్ప‌టిదాకా ఏం చేశారంటూ…

Read More

అక్టోబరు 2 నుంచి రాహుల్ దేశవ్యాప్త పాదయాత్ర!

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతోపాటు పార్టీలో తిరిగి జవసత్వాలు నింపాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ అందుకు నడుంబిగించింది. ప్రజల్లోకి వెళ్లాలని, పాదయాత్ర చేయాలని రాజస్థాన్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో నిర్ణయించిన ఆ పార్టీ అందుకు సన్నద్ధమవుతోంది. గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్త పాదయాత్ర చేపట్టాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయించినట్టు సమాచారం. ఆ రోజున తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) వర్గాల…

Read More

పేరు మార్చుకోబోతున్న శశికళ!

జయలలిత మరణం తర్వాత రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన ఆమె నెచ్చెలి శశికళ అనూహ్య రీతితో జైలు పాలయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమె రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని, అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావించినా ఆ విషయంలో విఫలమయ్యారు. ఆ పార్టీ నేతలు ఆమె ముఖం చూడడానికి కూడా ఇష్టం చూపించలేదు. దీంతో ఒంటరిగా మారిన శశికళ.. రాజకీయాల నుంచి తప్పుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడవనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆధ్యాత్మిక యాత్రలు ప్రారంభించారు….

Read More

ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్ ఇంట్లో ఈడీ సోదాలు…

మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఇప్ప‌టికే అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ కీల‌క నేత‌, ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్ ఇంటిలో మంగ‌ళ‌వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) సోదాలు చేప‌ట్టింది. ఈ సోదాల్లో మంత్రి ఇంటిలో 1.80 కిలోల బంగారం, రూ.2.82 కోట్ల న‌గ‌దు ల‌భ్య‌మయ్యాయి. ఈ బంగారం, న‌గ‌దుకు సంబంధించి స‌త్యేంద్ర జైన్ స‌రైన వివ‌రాలు చెప్ప‌లేక‌పోవ‌డంతో వాటిని ఈడీ అధికారులు సీజ్ చేశారు. కోల్‌క‌తాకు చెందిన ఓ కంపెనీతో మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని చాన్నాళ్ల నుంచి…

Read More

రక్తాన్ని చిందించేందుకు సిద్ధంగా ఉన్నా: మమతా బెనర్జీ

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో పశ్చిమబెంగాల్ లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను బీజేపీ లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. నార్త్ బెంగాల్, గూర్ఖాలాండ్ అంటూ బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని అన్నారు. రాష్ట్ర విభజన ప్రయత్నాలను తాను అడ్డుకుంటానని… తన రక్తాన్ని సైతం చిందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దశాబ్దాలుగా బెంగాల్ ప్రజలంతా సామరస్యంతో జీవిస్తున్నారని… వీరి మధ్య విద్వేషాలను రగిల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని అన్నారు. మరోవైపు ప్రత్యేక కాంతాపూర్…

Read More

బ్రిటన్ మహిళపై అత్యాచారం

గోవా టూర్‌కు వచ్చిన ఓ విదేశీ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోవా బీచ్‌లోనే కామాంధుడుకు ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తర గోవాలోని అరాంబోల్ బీచ్ సమీపంలోని ప్రసిద్ధ స్వీట్ లేక్ వద్ద బ్రిటిష్ మహిళపై అత్యాచారం జరిగింది. బ్రిటన్‌కు చెందిన బాధితురాలు తన భర్తతో కలిసి గోవా పర్యటనకు వచ్చింది. మధ్య వయస్కురాలైన ఆ మహిళ అరాంబోల్ బీచ్ సమీపంలోని ప్రసిద్ధ స్వీట్ లేక్ వద్ద జూన్ 2న విశ్రాంతి తీసుకుంటోంది. ఈ…

Read More