ధారీదేవి అమ్మవారి ఆలయం

ఈ గుడిలోని అమ్మవారు ఉదయం బాలికగానూ, మధ్యాహ్నం నడి వయసు మహిళగానూ, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతుంది. అత్యంత శక్తివంతమైన ఈ దేవిని భక్తితో కొలిచిన వారిని అనుగ్రహిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్- శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. దీనికి కూడా నిదర్శనాలు ఉన్నాయి. ధారీదేవి ఆశీసులతోనే అలకనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని…

Read More

అయోధ్య నుంచి రామేశ్వరానికి అపూర్వమైన తీర్థయాత్ర

– రామభక్తులకు రైల్వే వరం.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నడుపుతున్న ‘భారత్ గౌరవ్’ టూరిస్ట్ రైలులో భక్తులు ఇప్పుడు అయోధ్య, జనక్‌పూర్, సీతామర్హి, వారణాసి, నాసిక్, రామేశ్వరంతో సహా రామాయణానికి చెందిన తీర్థ‌ప్ర‌దేశాల్లో ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుండి ప్రారంభమయ్యే 8,000 కి.మీ దూరం ఉండే ఈ ప్రయాణం 18 రోజులు పడుతుంది. ఈ ప్యాకేజీని మరింత లాభదాయకంగా మార్చేది ఏమిటంటే, ఛార్జీని చెల్లించడానికి EMI ద్వారా చెల్లించే…

Read More

ఆ విగ్రహాన్ని దొంగలు మూడుసార్లు ఎత్తుకెళ్లి మళ్లీ అక్కడే పెట్టారు

– మృదంగ శైలేశ్వరి ఆలయ మహత్యం కేరళ లోని ఈ ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మళ్ళీ వదిలి వెళ్ళటం ఇలా 3సార్లు జరిగింది. “మృదంగ శైలేశ్వరి ఆలయం” అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.కేరళ శాస్త్రీయ నృత్యం “కథాకళి” ఇక్కడే ఉద్భవించింది. దీనిని జ్ఞానానికి సంబంధించిన…

Read More

అధ్వానపు ప్లానింగుకు అతి చక్కని ఉదాహరణ యాదాద్రి పునర్నిర్మాణం

లక్షలాది మంది దర్శనాలకు వస్తారని అంచనా వేశారు. ఆ మేరకు నిర్మాణాలను చేపట్టామని తెలంగాణ సర్కార్ ప్రకటనలు ఇచ్చింది. కానీ, భక్తులు అక్కడికి వెళ్లిన తరువాత యాదాద్రి మరోలా కనిపిస్తుందట. ఓ భక్తుడు తన మనోభావాలను కళ్లకు కట్టినట్టు యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంపై వ్యాసాన్ని సోషల్ మీడియాలో వదిలాడు. జై నరసింహా అంటూ ముగిస్తూ ఆయన రాసిన వ్యాసం వాట్సప్ గ్రూప్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వ్యాసం యథాతదంగా ఇలా ఉంది. “అధ్వానపు ప్లానింగుకు అతి…

Read More

మూడు తొండాల గణపతి విగ్రహం

ఏ పని మొదలుపెట్టాలన్నాముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూనేలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. భీమజీగిరి గోసవి అనే వ్యక్తి ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం…

Read More

సాలిగ్రామం ఎలా పుట్టింది ?

సాలిగ్రామం అంటే తెలుసా…….? విష్ణు చిహ్నంగల శిలనే సాలిగ్రామం అంటారు. అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి.ఆ నది పేరు గండకీ. చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ…

Read More

భైరవకోన.. ఔషధ మొక్కలకు పుట్టినిల్లు

భైరవకోన – ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో దర్శించుకోవచ్చు. భైరవకోన, ఆంధ్రప్రదేశ్ భైరవకోన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక తీర్థయాత్ర. ఇది శివుని ఆలయ ప్రదేశం. దట్టమైన అడవులలో ఉండే భైరవ కోన ఆలయం కడప సమీపంలోని దేవాలయాలలో ఒకటి, ఇక్కడ సాహసం మరియు మతం కలిసిపోతాయి. దట్టమైన అడవి గుండా ఒక గంట ప్రయాణం ఖచ్చితంగా అక్కడికి వచ్చే ప్రజలకు ఉత్తేజకరమైన అనుభవం అవుతుంది. స్థానిక ఇతిహాసాల ప్రకారం ఈ స్థలాన్ని ధైర్యం…

Read More

ఉరవకొండ మండలంలో మరో అరుదైన సూర్య దేవాలయం

-800 ఏళ్ల క్రితం చోళుల కాలంలో నిర్మితం అయినట్లు చెబుతున్న చరిత్ర కారులు -సప్త అశ్వాలతో సూర్య భగవానుడి ఏక శిలా విగ్రహం -శివకేశవులులతో కలసి ఏక దేవలయం -రథసప్తమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు అనంతపురం:”అన్ని దేవాలయాలలో కన్నా సూర్యభగవానుని దేవాలయాలు చాలా అరుదైనదని చెప్పాలి. అయితే అనంతపురం జిల్లాలో సూర్యభగవానుని దేవాలయం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బూదగవి సూర్యదేవాలయం. అయితే ఉరవకొండ మండలంలోనే మరో సూర్య దేవాలయానికి కూడా ఎంతో చరిత్ర వుంది. అదే…

Read More

కడియం రైల్వేలైన్ విశిష్టత

కడియం రైల్వేలైన్ కి ఒక విశిష్టత ఉంది. కడియం చేపల చెరువుల సమీపంలో రైల్వేలైన్ బాగా వంగి ఉంటుంది. ఒకానొక దశలో ఇంజన్లో ఉన్న డ్రైవర్ చివరి బోగీలో జెండా ఊపే గార్డు ఒకరికొకరు కనిపిస్తారు. అంతటి వంపు ఇక్కడ ఉంటుంది.ఇది ఆసియా ఖండంలోనే రెండో వక్రంగా (curve) చెప్తుంటారు. బ్రిటిష్ వారు రైల్వే లైను వేసే సమయంలో ఈవంపు పెట్టారు. లేకుంటే రైల్వేలైను రాజమండ్రి నగరం తాకకుండా వెళ్ళేది.కడియం ఊరునీ, పంట పొలాల్ని ఓరుసుకుంటూ వెళ్లే…

Read More

శ్రీకూర్మనాథస్వామి దేవాలయం – శ్రీకూర్మం

మహావిష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో.. శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉందీ ఆలయం. బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధి.అంతేకాదు మరెన్నో విశిష్ఠతలు ఈ ఆలయం సొంతం.ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి. స్వామివారు కూడా…

Read More