Suryaa.co.in

Telangana

ఈ ఒక్కసారికీ అనుమతించండి: తలసాని

ఈ సంవత్సరం యధావిధిగా హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న అనంతరం ఆయన…

కేసీఆర్ కుక్కకు ఉన్న విలువ పేదోళ్ల ప్రాణాలకు లేదా?

వరదలతో జనం అల్లాడుతున్నా పట్టించుకోరా? బార్…బీర్ పైనే ధ్యాస తప్ప పేదోడి కన్నీళ్లు తుడిచేవారేరి? కాళోజీ చెప్పినట్లు…తప్పు చేస్తున్న కేసీఆర్ ను ఓటుతో తరిమికొట్టాలా? వద్దా? 13వ రోజు పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుక్కకు ఉన్న విలువ పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయిందని బీజేపీ…

కూలిన బతుకులు…..దిక్కుతోచని రైతులు

చేతివ్రుత్తుల బాధలు…..చిరు వ్యాపారుల వేదనలు ఉద్యోగాల్లేక యువకులు….ఇండ్లు లేక ప్రజలు నానా అవస్థలు బండి సంజయ్ 12వ రోజు పాదయాత్ర ( పసునూరు మధు ) ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ 12వ రోజు సంగారెడ్డి పట్టణం నుండి సుల్తాన్ పూర్ వరకు పాదయాత్ర చేశారు….

17 ఎకరాల భూమిలో కేసీఆర్‌కు వాటా ఎంత?:దాసోజు

17 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భూములను దోపిడీదార్లకు సీఎం కేసీఆర్ అప్పగించారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ఆరోపించారు. ఇందులో కేసీఆర్‌కు వాటా ఎంత? అని ఆయన ప్రశ్నించారు. 1500 కోట్ల రూపాయల విలువైన ఫిల్మ్ నగర్ భూములను ఎంపీ.రంజిత్ రెడ్డికి అడ్డగోలుగా ఇచ్చేసారనిశ్రావణ్ ఆరోపించారు. కంచె చేను మేసినట్టుగా అధికార…

మంద కృష్ణ మాదిగను మర్యాద పూర్వకంగా కలిసిన షర్మిల

YSR తెలంగాణ పార్టీ అధినాయ‌కురాలు వైయ‌స్ ష‌ర్మిల ఈరోజు విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు మంద‌కృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.మంద‌కృష్ణ మాదిగకి ఇటీవ‌ల ఢిల్లీలో శ‌స్త్రచికిత్స జ‌ర‌గ‌గా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.మందకృష్ణ మాదిగ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.అనంత‌రం సెప్టెంబ‌ర్‌ 12వ తేదీన ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి ప‌ట్ట‌ణంలో YSR…

అధికారం కాపాడుకొనేందుకు భాజపాతో కేసీఆర్‌ దోస్తీ: జగ్గారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడానికి తెరాస, భాజపా కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆడే ఆటలో బండి సంజయ్‌ బలికాక తప్పదన్నారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారం కాపాడుకోవడానికి భాజపాతో కేసీఆర్‌ దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర భాజపా…

పాదయాత్రకు ఊహించనంతగా విశేష స్పందన

రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు వస్తోంది 2023లో బీజేపీ అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నరు అంచనాలకు మించి జనం రావడంతో ఏర్పాట్ల విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి వాటిని అధిగమించేందుకు పాదయాత్ర కమిటీలు కృషి చేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ( మధు పసునూరు) ప్రజా సంగ్రామ యాత్రకు…

కేసీఆర్.. వరద బాధితులకు 10 వేలు ఎప్పుడిస్తరు?

– గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతల ప్రశ్న గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో వచ్చిన భారీ వరదల్లో నష్టపోయిన బాధితులకు 10 వేలు ఎప్పుడిస్తారని, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి కొంతమందికే 10 వేలు ఇచ్చిన కేసీఆర్, మిగిలిన బాధితులకు నష్టపరిహారం ఎప్పుడిస్తారో చెప్పాలని…

సినిమా బ్లాక్ బస్టరే

ఊహించినట్లే అనూహ్య విజయం సాధించింది రాస్తూనే ఉందాం సినిమా. సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకటరాయుడు తన 40 ఏళ్ల జర్నలిజం జీవితంలోని అనుభవాలు..జ్ఞాపకాలను కలగలిపి ఈతరం జర్నలిస్టులకోసం ప్రేమగా తయారు చేసిన సరికొత్త టానిక్ “రాస్తూనే ఉందాం” పుస్తకాన్ని శాంతా బయోటెక్ అధినేత పద్మభూషణ్, వరప్రసాద రెడ్డి ఆవిష్కరించి మొదటి ప్రతిని, పద్మభూషణ్ పద్మనాభయ్యకు అందించారు….

పశుసంవర్ధక పథకాలకు కేంద్రం ప్రశంసలు

– వివిధ రాష్ట్రాల మంత్రుల వీడియో కాన్ఫరెన్సులో కేంద్ర మంత్రి రూపాలా, తలసాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు బెష్ అని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. సోమవారం కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా వివిధ రాష్ట్రాల పశుసంవర్ధక శాఖ మంత్రులతో…