దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ఇంద్రకీలాద్రి : విజయవాడ కనక దుర్గమ్మను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం జగన్.

మూలా నక్షత్రం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరుపు నుండి పట్టు వస్త్రాలు సమర్పించారు . అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు ఈ నేపథ్యంలో… ఆలయ మర్యాదలతో స్వాగతం పలికింది దుర్గమ్మ వైదిక కమిటీ విజయవాడ కనక దుర్గమ్మను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే దర్శించుకున్నారు.

Leave a Reply