Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ

– ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ

విజయవాడ: తాను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ అభ్యర్థిగా ఆమె పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది.. ఈ నేపథ్యంలో పద్మశ్రీ స్పందిస్తూ తాను లోక్‌సభ బరిలో ఉంటానని.. అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలిపినట్లు చెప్పారు.

LEAVE A RESPONSE