Suryaa.co.in

Andhra Pradesh

మాడ వీధుల్లో భక్తుల కోసం కూల్ పెయింట్

-ఈవో జే. శ్యామల రావు ఆదేశాలతో భక్తులకు ఉపశమనం

తిరుమల: మాడ వీధుల్లో భక్తుల కోసం కూల్ పెయింట్ తిరుమల మాడ వీధుల్లో ఎండలో నడిచేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జే. శ్యామల రావు ఆదేశాలతో భక్తులకు ఉపశమనం కలిగించేలా రోడ్డుపై కూల్ పెయింట్ వేశారు. ప్రధాన ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపంతో పాటు ఇతర ప్రాంతాల్లో వైట్ కూల్ పెయింట్ వేసినట్లు అధికారులు తెలిపారు.

LEAVE A RESPONSE