Suryaa.co.in

Andhra Pradesh

అభివృద్ధి చేయడం కూల్చివేసేంత ఈజీ కాదు జగన్ రెడ్డీ!

– నారా లోకేష్ 

ఇది భీమవరం నియోజకవర్గం వెంప గ్రామంలో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యన మా ప్రభుత్వంలో రూ.9 కోట్లతో నిర్మించిన రహదార్ల తాలూకు శిలాఫలకం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 51నెలలు పూర్తయింది. రాష్ట్రంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి, ఎక్కడా తట్టమట్టిపోసిన పాపాన పోలేదు. రోడ్లు వేయడానికి టెండర్లు పిలిస్తే దివాలాకోరు ముఖ్యమంత్రి మొఖం చూసి కాంట్రాక్టర్లు పరారవుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్, ఆయన సామంత రాజులకు అడ్డగోలు దోపిడీపై తప్ప అభివృద్ధిపై దృష్టిసారించే తీరికలేదు. అభివృద్ధి చేయడమంటే పేదోళ్ల ఇళ్లను పొక్లయినర్లు తెచ్చి కూల్చివేసినంత ఈజీ కాదు జగన్ రెడ్డీ?!

LEAVE A RESPONSE