18 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్: సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్లోని చోటేబైథియా పీఎస్ పరిధి కల్పర్ అడవిలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ కాంకేర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగా