బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

– తరుణ్ చుగ్, గరికపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

ఢిల్లీ : ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఏమన్నారంటే..నడ్డా సమక్షంలో బీజేపీలో చేరాను.తెలంగాణ లో బీజేపీని అధికారం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తాం.తెలంగాణ లో బిజెపికి మంచి మూమెంట్ ఉంది.మోదీ నేతృత్వంలో దేశానికి ప్రపంచ ఖ్యాతి.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళతాం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో సీనియర్లతో కలసి అడుగులేస్తాం. ఈసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని చూడటమే మా లక్ష్యం. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వీటి విజయ్ కుమార్. యోగనంద్ కొల్లూరు బీజేపీలో చేరారు.

Leave a Reply