స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నివాసంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జాతీయ జెండాని ఎగురవేశారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అందరికీ మిఠాయిలు పంచి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సిబ్బంది యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.