ఏపిసిసి నూతన అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుకు గన్నవరంలో ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి నూతన అధ్యక్షుడుగా ఇటీవల నియమితమైన గిడుగు రుద్రరాజు తొలిసారిగా విజయవాడ విచ్చేశారు. ఆ మేరకు బుధవారం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి విచ్చేసిన రుద్రరాజుకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

Leave a Reply