న‌న్ను ఇబ్బంది పెడితే మీరే ఇబ్బందులు ప‌డ‌తారు

-రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేసే పోలీసులు జ‌గ‌న్ ప‌ని అయిపోయింది.. వ‌చ్చేది తెలుగుదేశం..
– టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ హెచ్చ‌రిక

యువ‌గ‌ళం పాద‌యాత్ర 21వ రోజు గురువారం స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. కేవీబీ పురంలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మాట్లాడారు. ఆయ‌న మాట‌ల్లోనే..

* నా సౌండ్ వెహిక‌ల్ ప‌ట్టుకెళ్లారు, మైకు లాక్కున్నారు, స్టూలు కూడా లాగేస్తున్నారు.
* అడుగ‌డుగునా ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు
* ప్ర‌జ‌ల త‌రఫున నేను పోరాడుతున్నాను
* తాడేప‌ల్లి సైకో ఆదేశాల‌ను పోలీసులు న‌న్ను అడుగ‌డుగునా ఇబ్బంది పెడుతున్నారు
* పోలీసులు న‌న్ను ఇబ్బంది పెడితే రేపు ఇబ్బంది ప‌డేది మీరే
* మీరు న‌మ్ముకున్న జ‌గ‌న్‌, మీతో ఈ అరాచ‌కాల‌న్నీ చేయిస్తున్న ఐపీఎస్ ర‌ఘురామిరెడ్డి మీకు ఏమీ చేయ‌డు. ఆ ర‌ఘురామిరెడ్డి తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌గ‌న్ సంక నాకుతున్నాడు
* 21 రోజుల యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ ట్రైల‌ర్‌కే భ‌య‌ప‌డుతున్నాడు జ‌గ‌న్..379 రోజుల దండ‌యాత్ర ముందు ఉంది
* రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తున్న‌ రిశాంత్ రెడ్డి ఐపీఎస్ ఎలా అయ్యాడో డౌట్‌
* ఎన్ని కేసులు పెడ‌తావో పెట్టుకో..భ‌యం నా బయోడేటాలో లేదు
* క‌ష్టాల్లో ఉన్న జ‌నం కోసం, ఇబ్బందులు ప‌డుతున్న పోలీసుల కోసం నేను పోరాడుతున్నాను
* ఎన్నిసార్లు లాక్కున్నా మ‌ళ్లీ మైకు ప‌డుతున్నాను..ఏం పీకుతారో పీక్కోండి
* స‌హ‌క‌రిస్తే పాద‌యాత్ర‌- అడ్డుకుంటే దండ‌యాత్ర‌
* ఒక్క రోజు విశ్రాంతి లేకుండా ప్ర‌జ‌ల కోసం తిరుగుతున్నాను.
* లోకేష్ గొంతు జ‌నానికి విన‌ప‌డ‌కూడ‌ద‌నే పిరికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాప‌త్ర‌యం
* రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య తీవ్రంగా ఉంది
* ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు..ఈ ఆత్మ‌హ‌త్య‌లు ఆగాలి.
* మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని బంగారంలా తీర్చిదిద్దుకుని స్థానికంగానే ఉద్యోగాలు క‌ల్పించాలి
* యువ‌త‌లో చైత‌న్యం రావాలి..క‌లిసిక‌ట్టుగా న‌డుద్దాం..సైకో పాల‌న పోవాలి-సైకిల్ రావాలి
* జ‌గ‌న్ రెడ్డి అనే సైకోని తాడేప‌ల్లి ప్యాలెస్‌లో లాక్ చేయాలి
* జ‌గ‌రోనా వైర‌స్ కి వ్యాక్సిన్ బాబు
* జ‌గ‌న్ ప‌ని అయిపోయింది..స‌త్య‌వేడు ఎమ్మెల్యే ర‌బ్బ‌రు స్టాంప్ ఆదిమూలం ప‌ని అయిపోయింది
* వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వం..ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎగిరేది ప‌సుపు జెండా

Leave a Reply