Suryaa.co.in

Andhra Pradesh

ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలి

జగన్ సర్కారుకు సుప్రీం షాక్

జగన్ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ ప్రక్రియ వెంటనే ఆపేయడానికి అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని సూచించింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లి తవ్వకాలు ఆపేశారా లేదా అనేది తనిఖీ చేయాలని వెల్లడించింది.

LEAVE A RESPONSE