Suryaa.co.in

National

పీఓకెలో ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్

పీఓకెలో ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను భారత్ గుర్తించింది. కోటాపలాన్ నార్త్ దగ్గర హిజ్బుల్ లాంచ్ ప్యాడ్ కు కమాండర్గా సైఫుల్లా ఖలీద్ ఉన్నాడని అధికార వర్గాలు వెల్లడించాయి. తప్రాబీ క్యాంప్ దగ్గర లష్కరే తోయిబాకు చెందిన రెండో లాంచ్ ప్యాడ్ ఉన్నట్లు తెలిపాయి. మూడో లాంచ్ ప్యాడ్ వద్ద అన్ని సంస్థలకు చెందిన టెర్రరిస్టులు నివసిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఉగ్రమూకలను పాక్ మరో స్థానానికి తరలిస్తున్నట్టు చెప్పాయి.

LEAVE A RESPONSE