గడప-గడపకు కార్యక్రమంపై ఐప్యాక్ టీం ప్రజంటేషన్

ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజంటేషన్ ఇచ్చిన ఐప్యాక్ టీం.ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు నిర్వహించారన్న దానిపై ప్రజంటేషన్.10,5 రోజుల కంటే తక్కువ గడప- గడపకు నిర్వహించిన వారిపై నివేదిక.ఒక్కరోజు కూడా కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలు.ఒక్కరోజు కూడాకార్యక్రమంలో పాల్గొనని బొత్సా, ఆళ్ల నాని, శిల్పా చక్రపాణి రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, రామిరెడ్డిప్రతాప్ రెడ్డి,అనిల్ కుమార్.

నివేదికపై సమావేశంలోనే స్పందించిన సీఎం జగన్.మొదటి నెల కావడంతో వదిలేస్తున్నానని సీఎం జగన్ వార్నింగ్.వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు గెలవాలన్న సీఎం.6నెలల వరకు ఎమ్మెల్యేలపై పర్యవేక్షణ ఉంటుందన్న సీఎం.6నెలల తరువాత నివేదికను బట్టి చర్యలు ఉంటాయన్న సీఎం.ఎక్కువ రోజులు ప్రజల్లో ఉండాలని సీఎం జగన్ ను కోరిన ఎమ్మెల్యేలు.క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం జగన్ కు ఎమ్మెల్యేల విజ్ఞప్తి.

Leave a Reply