Suryaa.co.in

Andhra Pradesh

టెస్ట్ ట్యూబ్ బేబీని కన్న పిన్నెల్లి మగతనం గురించి మాట్లాడటం సిగ్గుచేటు

• నిన్నుమించిన ముండలు ఎవరూ లేరని గుర్తుంచుకో : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
• అధికారమదంతో ఒళ్లుకొవ్వెక్కి మాట్లాడుతున్న నిన్ను మించిన ముండలు ఎవరూలేరు పిన్నెల్లి • నీ అవినీతిపై న్యాయవిచారణ జరిపించుకునే దమ్ముందా? : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
• తన పుట్టుకపై తనకు అనమానం వచ్చే పిన్నెల్లి కుటుంబాలు..చరిత్రలు…అయ్యలు..అమ్మలు అంటున్నాడు
• అధికారమదంతో హద్దులు మీరి మాట్లాడితే జరిగేది పల్నాటియుద్ధమే : యరపతినేని
• లోకేశ్ చెప్పింది అవాస్తవమని ప్రజలమధ్య నిరూపించగలవా పిన్నెల్లి? : పత్తిపాటి
• బ్రహ్మనాయుడు, రామకృష్ణారెడ్డి నీతిమంతులైతే, వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జగన్ ద్వారా సీబీఐ విచారణ కోరగలరా? : జీ.వీ.ఆంజనేయులు
యువగళం పాదయాత్ర ప్రదేశం (గురజాల) లో టీడీపీ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, జీ.వీ.ఆంజనేయులు, పత్తిపాటి పుల్లారావు

పెదనాన్నఆస్తి కాజేసి ఆడబిడ్డల్ని ఏడిపించిన పిన్నెల్లి గాంధీలా మాట్లాడుతున్నాడు : బ్రహ్మానందరెడ్డి (మాచర్ల టీడీపీ ఇన్ ఛార్జ్)
“ లోకేశ్ యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజావెల్లువచూసి మాచర్ల ఎమ్మెల్యే అనే పిచ్చికుక్క మొరుగుతోంది. ఉచితానుచితాలు లేకుండా 14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిపై ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకున్నాడు. లోకేశ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదివి వరల్డ్ బ్యాంక్ లో ఉద్యోగంచేశారు. చంద్రబాబు, లోకేశ్ ల మధ్య మాచర్ల సన్నాసివైన నీ బతుకెంత?

అసలు నీచరిత్ర ఏంటో చెప్పు సన్నాసి? పెద్ది రెడ్డే పెద్దాయనా…చంద్రబాబు పెద్దాయన కాదా? నువ్వొక విగ్రహాల దొంగవి అంటే ఎప్పుడైనా కాదని చెప్పావా? ప్రజలసొమ్ము తిని ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడకు. మాచర్లలో నీ బతుకేంటో అందరికీ తెలుసు పిన్నెల్లి. పాడుబడిన అద్దెకొంపలో టార్పాలిన్ పట్ట కప్పుకొని బతికిననువ్వు, నేడు ప్రజల సొమ్మ తిని బరితెగించి మాట్లాడుతున్నావు.

నాలుగేళ్లలో ఎన్నివేలకోట్లు కాజేశావో చెప్పు పిన్నెల్లి…
ఈ నాలుగేళ్లలో ఎన్నివేలకోట్ల ప్రజల సొమ్ముతిన్నావో చెప్పు పిన్నెల్లి. జగన్మోహన్ రెడ్డిపై, అతని నాయకత్వంపై నమ్మకంలేక ఏపీలో కొట్టేసిన సొమ్ము తో తెలంగాణలో ఆస్తులు కొంటున్నావు. నీ పుట్టుకపై నీకు అనుమానం వచ్చే, కుటుంబాలు, చరిత్రలు, అమ్మకు అయ్యకు పుడితే అని మాట్లాడుతున్నావు. టెస్ట్ ట్యూబ్ బేబీ కన్న నువ్వు, మగతనం గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. అధికారంతో పొరలు కమ్మి నోటికొచ్చినట్టు మాట్లాడేముందు, నిన్నుమించిన ముండలు ఎవరూ లేరని గుర్తుంచుకో.

నువ్వు ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తులెన్ని? ఎన్నికల అఫిడవిట్లో నువ్వు చెప్పిన ఆస్తిఎంత? ఇప్పుడు నీకున్న ది ఎంత? ఫ్యాక్టరీల యాజమాన్యాలను బెదిరించి కట్టుకున్న అవినీతి కొంపల్లో నువ్వు, నీతమ్ముడు ఉంటున్నారు. మా తండ్రి మమ్మల్ని చూడలేదంటున్నా వు.. ఆయన చూడక నువ్వు చూశావా? నీ పెదనాన్న కూతుళ్లు మా అన్న ఆస్తి ఇవ్వడంలేదని నాదగ్గరకొచ్చి ఏడ్చారు. పెదనాన్న ఆస్తి కాజేసిన నువ్వు గాంధీలా మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత అవినీతిపరుడివో నువ్వు తవ్వించి న క్వారీగుంతలు, గ్రానైట్ లారీల నుంచి చేస్తున్న వసూళ్లు, మట్టి.. గుట్కా వ్యాపారాలు చెబుతాయి.

నాగార్జున సాగర్ విమానాశ్రయం పక్కన నీకుచెందిన భూములు 200 ఎకరాలు ఉన్నాయి. అవి నీతమ్ముడు, నీ తల్లి పేరుతో పెట్టావని తెలియదా? తాళ్లపల్లి వద్ద 240 ఎకరాలు ఆడకూతురి పేరుతో ఉంది.. దానికేం సమాధానం చెబుతావు. మీ అన్నదమ్ములు సెక్యూరిటీ లేకుండా బయటకు వస్తే ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. గడపగడపకు కార్యక్రమానికి వెళ్లడానికి ముఖం చెల్లక పోలీసులతో జనాల్ని భయపెట్టించావు.

నన్ను క్రిమినల్ అంటున్నావు.. నువ్వు తప్పుడుకేసులు పెట్టించినంతమాత్రాన క్రిమిల్ అవుతానా? క్వార్టర్ మద్యం పోయిస్తే, నీ చుట్టూ ఉండేవారే నిన్ను తిట్టినతిట్టు తిట్టకుండా తిడతారని గుర్తుంచుకో. నీ అవినీతిపై న్యాయ విచారణ జరిపించమని నీ ప్రభుత్వాన్ని కోరగలవా? ప్రజల్ని బెదిరించి ఈ నాలుగేళ్లలో ఎంత దోపిడీ చేశావో, అన్ని ఆధారాలతోసహా బయటపెడతాను. ఎమ్మెల్యే అవినీతికి సహకరించిన అధికారు ల్ని కూడా వదిలిపెట్టం.”

అధికారమదంతో హద్దులు మాట్లాడితే జరిగేది పల్నాటి యుద్ధమే పిన్నెల్లి : యరపతినేని శ్రీనివాసరావు (మాజీఎమ్మెల్యే)
జగన్ రెడ్డి భాష నచ్చిన పిన్నెల్లికి, లోకేశ్ భాష నచ్చలేదా? కారంపూడి బహిరంగసభలో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలపై లోకేశ్ మాట్లాడారు. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో మాచర్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పారు. లోకేశ్ ఎక్కడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడలేదు. మాచర్ల ఎమ్మెల్యే మాత్రం లోకేశ్, చంద్రబాబులతో పాటు మాపై నోరుపారేసుకున్నాడు. జగన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని బంగాళాఖాతంలో పడేయాలి..కాల్చి చంపాలన్నాడు.

ఆనాడు ఆ భాష రామకృష్ణారెడ్డికి నచ్చింది. లోకేశ్ హుందాగా రాజకీయంగా మాట్లాడిన భాష బాగోలేదా? కేసులు లేకుండా చూడాలని నన్ను బతిమాలుకున్న సంగతి మర్చిపోయావా పిన్నెల్లి? మాచర్ల ఎమ్మెల్యే అతని సోదరుడు ఇద్దరూ విగ్రహాల దొంగలే. గుళ్లల్లో విగ్రహాలు కాజేసి జైలుకెళ్లి వచ్చారు. తెలంగాణ మద్యం అక్రమంగా మాచర్లలో అమ్మడం, భూముల ఆక్రమణ, గ్రానైట్ లారీలనుంచి మామూళ్లవసూళ్లు, పంచాయతీ నిధులు దిగమింగడం ఇలా నాలుగేళ్లలో చాలా చేశారు.

గతంలో రామకృష్ణారెడ్డి నన్ను కూడా అన్నాడు. అధికారమదం తలకెక్కి, ఒళ్లుకొవ్వెక్కి, హద్దులుమీరి మాట్లాడితే అన్నదమ్ముల నాలుకలు కోస్తాం. తెలుగుదేశం పార్టీ లక్ష్మణరేఖ గీసింది కాబట్టే, ఆచితూచి వ్యవహరిస్తున్నాం. మేం ఆ రేఖ దాటితే పిన్నెల్లి ఎక్కడుంటాడో కూడా తెలియదు 2014 అక్టోబర్లో నా నియోజకవర్గంలో సరస్వతి సిమెంట్స్ భూముల్లో గొడవ జరిగితే, ఆ రోజు రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు అక్కడికొచ్చి వీరంగం వేశారు అప్పుడు పోలీసుకేసులు లేకుండా చేయాలని బతిమాలుకున్నారు.

మేం అధికారంలో ఉంటే బతిమలాడుతారా.. ఇప్పుడు నోరుపారేసుకుంటారా? ఆనాడు నన్ను బతిమాలుకోలేదని రామకృష్ణారెడ్డి అతని పిల్లలపై ప్రమాణం చేయగలడా? అధికారం పోయిన రోజున మీ అన్నదముల్ని తెలుగుదేశం కార్యకర్తలే బట్టలిప్పి, మాచర్ల నడిరోడ్లపై చావగొడతారని గుర్తుంచుకోండి. అధికారమనేది ఒంటిపై ఉండే చొక్కాలాంటిదని గుర్తుంచుకోండి. సంకరజాతి మనుషుల్లా నోరు పారేసుకోకండి. పల్నాడు మీ అయ్యా జాగీరు కాదు. మీకు ఇంకా 6 నెలలే ఉందని గుర్తుంచుకోండి.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఒంటినిండా జబ్బులే, అతని తమ్ముడికి మూర్ఛరోగం. కొట్టేసిన ప్రజలసొమ్ము ఏంచేసుకుంటారో తెలియదు. తన తండ్రి ఎలాంటి వాడని మానసిక పరిపక్వత లేని పిన్నెల్లి కొడుకుని అడిగితే బాగా చెబుతాడు. మేం ఇవన్నీ అనేలా మీరే చేశారు. మీరు హద్దుల మీరి మాట్లాడితే మేం మాట్లడమా?

మీరు ఒకవేలు మా వైపు చూపిస్తే, నాలుగువేళ్లు మీ వైపు చూపిస్తాయి. వివేకానందరెడ్డిని ఎందుకు చంపారో, ఎవరుచంపారో చెప్పండి. రామకృష్ణారెడ్డికి కాదు.. జగన్ రెడ్డికే చెప్పాను.. మీది పులివెందుల అయితే మాది పల్నాడు జాగ్రత్తగా ఉండమ ని. పులివెందులకు చరిత్రలేదు.. పల్నాటి చరిత్ర ఎప్పటికీ మరువలేనిది.

లోకేశ్ స్టాన్ ఫోర్డ్ లో చదివితే, జగన్ పదోతరగతి ప్రశ్నపత్రాల కేసులో జైలుకెళ్లాడు..
లోకేశ్ ఎన్టీఆర్ మనవడు.. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడి కొడుకు. అలాంటి వాడిని అనేంత మగాళ్లా మీరు? లోకేశ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్శి టీలో చదివితే, మీ నాయకుడు పదోతరగతి ప్రశ్నపేపర్లు కొట్టేసి జైలుకెళ్లాడు ఒళ్లు దగ్గరపెట్టుకోకపోయినా, రాజకీయ పరిధులు దాటినా జరిగేది పల్నాటి యుద్ధమే నని గుర్తుంచుకోండి. రామకృష్ణారెడ్డి బాబాయ్ పిన్నెల్లి సుందరరామి రెడ్డికే 1991లో చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాను.

ఆనాడు రాజీవ్ గాంధీ చనిపోతే, ఏదో కార్యక్రమానికి ఎన్టీఆర్ ఇక్కడకు వస్తుంటే అడ్డుకుంటామన్నారు. అడ్డుకొని చూడండి..ఏం జరుగుతుందో చూస్తామన్నాం. అహంకారం…అధికారంతో విర్రవీగి తే మీ బాబాయ్ కు ఏంజరిగిందో, మీకూ అదేగతి పడుతుంది. రామకృష్ణారెడ్డి ఒక్కడే కాదు.. అడ్డగోలుగా మా నాయకుడిని, ఆయన కుటుంబాన్ని అన్నవారం దరీ సంగతి తేలుస్తాం.

ప్రజలు తిరగబడితే మీ బతుకులేంటో అర్థంచేసుకోండి. మా నాయకుడు బ్రహ్మారెడ్డి పుట్టినరోజుకి 25 వేలమంది వస్తే, రామకృష్ణారెడ్డి పుట్టినరోజుకి 200 మంది వచ్చారు. అదీ నాయకుడిపై ఉండే అభిమానం. డబ్బు, అధికారం ప్రజల్లో పరపతి పెంచవని పిన్నెల్లిసోదరుల గుర్తుంచుకుంటే మంచిది.”

రామకృష్ణారెడ్డిని ఓడించడానికి లోకేశ్ కావాలా.. వచ్చేఎన్నికల్లో బ్రహ్మనందరెడ్డే డిపాజిట్లు రాకుండా పిన్నెల్లిని మట్టికరిపిస్తాడు : పత్తిపాటి పుల్లారావు (మాజీ మంత్రి)
“ సభ్యత, సంస్కారంతో మాట్లాడితే ఎవరికైనా మంచిది. లోకేశ్ తన అవినీతిని ప్రశ్నించాడని పిన్నెల్లి ఉక్రోషపడుతున్నాడు. పిన్నెల్లికి దమ్ము, ధైర్యముంటే లోకేశ్ చెప్పినదానిపై బ్రహ్మరెడ్డితో బహిరంగ చర్చకు రావాలి. లోకేశ్ చెప్పిందాని లో ఏది వాస్తవంకాదో పిన్నెల్లి చెప్పాలి. రామకృష్ణారెడ్డిని ఓడించడానికి లోకేశ్ దాకా ఎందుకు బ్రహ్మారెడ్డే డిపాజిట్లు రాకుండా చేస్తాడు. లోకేశ్, చంద్రబాబులను దుర్భాషలాడే వెధవల నాలుకలు కోయడానికి టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నా రు. పిన్నెల్లి, కొడాలి, వంశీ, రాంబాబు లాంటి వాళ్లందరికీ భవిష్యత్ లో చెప్పు కోలేని విధంగా ఉంటుంది.

బ్రహ్మనాయుడు, రామకృష్ణారెడ్డి అవినీతిచేయకపోతే, వారిపై వచ్చిన ఆరోపణలపై జగన్ ద్వారా సీబీఐ విచారణ కోరగలరా? జీ.వీ.ఆంజనేయులు (మాజీ ఎమ్మెల్యే)
“ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను ఆంబోతుల్లా జనంపైకి వదిలేశాడు. జగన్ అండతో ప్రజలసొమ్ము దోచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అడ్డూ, ఆపులేకుండా మాట్లాడుతున్నాడు. మా నాయకుడు చంద్రబాబుని, లోకేశ్ ను అనే అర్హత, స్థాయి నీకున్నాయా పిన్నెల్లి? బ్రహ్మానందరెడ్డి కుటుంబం విలువలతో, ప్రేమాభి మానాలతో ప్రజలకోసం రాజకీయాలు చేసింది. రామకృష్ణారెడ్డి, అతని కుటుంబం మద్యం, మట్టి, ఇసుక అమ్ముకొని వేలకోట్లు సంపాదించాడు. లోకేశ్ నీ పై పోటీకి రావాలా పిన్నెల్లి? నీకు, మీ పార్టీవాళ్లకు దమ్ముంటే ఈ సారి పంచాయతీలో ఒక వార్డులో గెలిచి చూపించండి. బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి ఈ సారి వార్డ్ మెంబర్లుగా గెలవగలరా అని ఛాలెంజ్ చేస్తున్నాం.రామకృష్ణారెడ్డి, బ్రహ్మనాయుడు ఇద్దరూ సచ్ఛీలురు అయితే, వారిపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ కోరగలరా? సీబీఐ విచారణ జరిపించమని జగన్మోహన్ రెడ్డి ద్వారా కేంద్రాన్ని కోరే దమ్ము, ధైర్యం ఇద్దరికీ ఉన్నాయా?”

LEAVE A RESPONSE