Suryaa.co.in

Andhra Pradesh

మహానాడు కమిటీలు ఖరారు

  • సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నారా లోకేష్
  • యనమలకు మళ్లీ ప్రాధాన్యం

అమరావతి: కడపలో ఈ ఏడాది మహానాడు నిర్వహణకు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలను నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.

  • ఆహ్వాన కమిటీ కన్వీనర్లుగా పల్లా శ్రీనివాసరావు, బక్కని నరసింహులు
  • సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నారా లోకేష్
  • తీర్మానాల కమిటీ కన్వీనర్‌గా యనమల రామకృష్ణుడు
  • వసతి ఏర్పాట్లు కన్వీనర్‌గా కింజరాపు అచ్చెన్నానాయుడు
  • సభా నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కింజరాపు రామ్మోహన్ నాయుడు
  • భోజనాలు కమిటీ కన్వీనర్‌గా బీసీ జనార్దన్ రెడ్డి
  • మీడియా కమిటీ కన్వీనర్‌గా ఫరూక్
  • ఆర్థిక వనరుల కమిటీ కన్వీనర్‌గా అనగాని సత్యప్రసాద్
  • సాంస్కృతిక శాఖ కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌గా కొండపల్లి శ్రీనివాస్
  • ఫొటో ప్రదర్శన కమిటీ కన్వీనర్‌గా ఆనం రామనారాయణ రెడ్డి
  • ప్రతినిధుల నమోదు కమిటీ కన్వీనర్‌గా చింతకాయల విజయ్
  • సభా ప్రాంగణ పరిరక్షణ కమిటీ కన్వీనర్‌గా నిమ్మల రామానాయుడు
  • అలంకరణ కమిటీ కన్వీనర్‌గా పులివర్తి నాని
  • రవాణా కమిటీ కన్వీనర్‌గా పొంగూరు నారాయణ
  • వాహన పార్కింగ్ కన్వీనర్‌గా మంతెన రామరాజు
  • మెడికల్ క్యాంప్ కన్వీనర్‌గా డోలా బాల వీరాంజనేయ స్వామి
  • వలంటీర్ల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కొల్లు రవీంద్ర
  • జన సమీకరణ కమిటీ కన్వీనర్‌గా గొట్టిపాటి రవికుమార్
  • సుందరీకరణ, పరిశుభ్రత కమిటీ కన్వీనర్‌గా వాసంశెట్టి సుభాష్

LEAVE A RESPONSE