కృష్ణా తూర్పు డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటి విడుదల
11 నియోజక వర్గాల్లో 35 మండలాల్లో లక్షలాది ఎకరాలను స్టిరీకరించడమే లక్ష్యంగా సాగు నీరు విడుదల
కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటి విడుదల
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది
తాగునీరు సాగునీరు అన్ని ప్రాంతాలకు అందించేలా నీటి విడుదల చేశాం
పులిచింతలలో 35 టీఎంసీల నీరు ఉండే అవకాశం ఉన్నా 0.5 టీఎంసీల నీరు లేకుండా తయారు చేశారు
పట్టిసీమ పంపులు ఉల్లిపాయలను వేయాలి అని గత పాలకులు అన్నారు
వారికి ఈ రోజు సవాల్ చేస్తున్నాం.. వచ్చి చూడండి
పత్తిసీమతో ప్రజలకు కలుగుతున్న మేలుని
కాలవల్లో పనులు చేయకుండానే కోట్లలో బిల్లులు చేసుకున్నారు
తూడు తీయకుండా ప్రజల సొమ్ముని తొడుకున్నారు
ప్రజలపై ఎంత చిత్తశుద్ధి ఉందో గత ఐదేళ్లుగా చూశాం
ఇకపై రాష్ట్రంలో ఏ ఒక్క ఎకరాకు నీరు అందలేదు అనే మాట రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం
ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించి మా చిత్తశుద్ధి నిరూపించుకుంటాం
నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు కాగితపు కృష్ణప్రసాద్, బోండా ఉమ, మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు
మన దేశంలో చిన్న పెద్ద అనేక ఆలయాలున్నాయి. ఎక్కువగా ఆలయాల్లో భక్తులు తమ శక్తి కొలదీ నగదు, బంగారం, వెండి వాటితో పాటు రకరకాల వస్తువులను విరాళాలుగా అందిస్తారు. అయితే ఒక ఆలయంలో మాత్రం డబ్బులు తీసుకోరు. కేవలం అక్కడ పనిని మాత్రమే చేయాల్సి ఉంటుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఆలయంలో…
సంవత్సరాది రోజు – కుటుంబసభ్యులు అందరూ – సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని, శీకాయపొడి లేదా కుంకుళ్ళుతో అభ్యంగన స్నానమాచరించాలి. ఈ అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్టాదేవి నిష్క్రమించి, లక్ష్మీ శక్తులకి ఆహ్వానం కలుగుతుంది. సంవత్సరాది రోజు ప్రాతఃకాల ప్రథమ పూజ అనంతరం, ‘ఉగాది పచ్చడి’ నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది…
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…